Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బతుకుమ్మ వివాదం: ఎట్టకేలకు స్పందించిన హైపర్ ఆది.. నేనా మాట అనలేదు.. అయినా సరే!
తెలంగాణ వ్యాప్తంగా హైపర్ ఆది వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ గా అతి స్వల్ప కాలంలోనే హైపర్ ఆది విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.. అయితే ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంతే విధంగా వివాదాల్లో సైతం చిక్కుకుంటున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక షో కోసం ఆయన బతుకమ్మను, గౌరమ్మను కించపరుస్తూ మాట్లాడారంటూ పెద్ద ఎత్తున వివాదం రేగింది. అయితే ఎట్టకేలకు టెన్షన్ హైపర్ ఆది ఈ విషయంలో స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
పోలీసులకు ఫిర్యాదు
జబర్దస్త్
కామెడీ
హైపర్
ఆది
మీద
ఎల్బీనగర్
పోలీస్
స్టేషన్
లో
తెలంగాణ
జాగృతి
స్టూడెంట్
ఫెడరేషన్
సభ్యులు
ఫిర్యాదు
చేసిన
సంగతి
తెలిసిందే.
తెలంగాణ
యాసను,
తెలంగాణ
భాషను,
తెలంగాణ
సంస్కృతిని
కించపరుస్తూ
తెలంగాణ
వాసులు
దేవతగా
పూజించే
బతుకమ్మను
గౌరమ్మను
కించపరుస్తూ
మాట్లాడాడు
అని
ఫిర్యాదులో
పేర్కొన్నారు.
ముందే వివాదాల్లో
దీనికి
సంబంధించి
నిన్నటి
నుంచి
తెలంగాణ
వ్యాప్తంగా
చాలా
చోట్ల
పెద్ద
ఎత్తున
నిరసన
కార్యక్రమాలు
కూడా
జరిగాయి.
అయితే
హైపర్
ఆది
గతంలో
కూడా
కొన్ని
వివాదాల్లో
చిక్కుకోవడంతో
కచ్చితంగా
ఈ
అంశంలో
మాత్రం
క్షమాపణ
చెబితే
కానీ
లేదని
తెలంగాణ
జాగృతి
స్టూడెంట్
ఫెడరేషన్
సభ్యులు
పట్టుబట్టారు.
అతను
ఖచ్చితంగా
క్షమాపణలు
చెప్పి
తీరాల్సిందేనని
వారు
డిమాండ్
చేస్తున్నారు.
క్షమాపణలు చెప్పాల్సిందే
హైపర్ ఆది మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని చెబుతూ ఆయన క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో తిరగనివ్వమని, షూటింగ్ స్పాట్స్ కి వెళ్లి అయినా హైపర్ ఆది అడ్డుకుంటామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఒక ప్రముఖ ఛానల్ లైవ్ లో ఉండగానే ఆదికి జాగృతి సభ్యులు ఫోన్ కలిపారు. ఈ ఫోన్ సంభాషణలో ఆది క్షమాపణలు కూడా చెప్పారు.
నేను సైలెంట్ గానే ఉన్నా
తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడలేదని ఆది చెప్పుకొచ్చారు. షోలో భాగంగా బతుకమ్మకి సంబంధించిన పండుగ చేయాల్సి వచ్చిందని కానీ బతుకమ్మను గౌరమ్మను ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని తెలిసి తాను సైలెంట్గా ఉన్నానని కానీ తాను ఆ పదాలు పలికినట్లు ఎడిటింగ్లో సింక్ చేశారని ఆది చెప్పుకొచ్చాడు.
Recommended Video
క్షమాపణలు చెప్పడానికి సిద్ధం
అసలు తాను ఆ మాటలు అనలేదని, ఒకవేళ తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెప్పడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆది చెప్పుకొచ్చారు. ఇక ఈ అంశం మీద మల్లెమాల సంస్థ నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదు. ఆది స్పందించిన నేపథ్యంలో బహుశా మల్లె మాల సంస్థ తరపు నుంచి కూడా ఏదైనా ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.