Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu February 1st: మామ గారిని కోలుకునేలా చేసిన జానకి.. మళ్ళీ అత్తతో పెరిగిన అనుబంధం!
జానకి కలగనలేదు సీరియల్ లో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక ఆ సమస్యల వలన కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. అయితే జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 492 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
వైద్యం చేయించాలని..
ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడం అలాగే మరోవైపు తండ్రికి పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితుల్లో ఉండడంతో రామచంద్ర ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇక సరికొత్తగా మళ్ళి చక్రాల బండమీద స్వీట్ షాప్ మొదలుపెడతాడు. ఇక మరోవైపు అతని భార్య జానకి ఎలాగైనా మామగారికి ఆరోగ్యం మెరుగుపడాలి అని కోరుకుంటూ ఉంటుంది. ఇక తన స్నేహితురాలు ఒకరు తన తండ్రికి పక్షవాతం వచ్చింది అని హాస్పిటల్ కి రావడంతో ఒక కొత్త డాక్టర్ వచ్చారు అని ఆయన చూస్తే తప్పకుండా పక్షపాతం బారిన పడిన వారు కొలుకుంటారు, నడుస్తారు అని చెబుతుంది. దీంతో జానకి ఆమె నుంచి వివరాలు తీసుకుని ఎలాగైనా మామగారికి కూడా అక్కడే వైద్యం చేయించాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే విషయాన్ని తన భర్తకు కూడా చెబుతుంది. అతను కూడా ఎంతగానో సంతోషించి ఒప్పుకుంటు ఉంటాడు.
అఖిల్ కోసం జెస్సి ఆలోచన
ఇక ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అతని భార్య తన తండ్రికి ఫోన్ చేసి అఖిల్ కు ఏదైనా మంచి జాబ్ ఉంటే చూడమని అడుగుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ కష్టపడుతున్నారు అని అతను మాత్రం ఖాళీగా తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని జెస్సి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడే అఖిల్ వచ్చి నన్ను కూడా ఎందుకు పనికిరాని వాడిగా అనుకుంటున్నావు కదా అని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు. నీ మంచి గురించే కదా మేమందరం ఆలోచించేది అని జెస్సి అంటుంది. మొన్న జానకి వదిన నేను తప్పు చేయకపోయినా నా మీద కేసు పెట్టి జైలుకు పంపించింది. ఇప్పుడు నువ్వు కూడా నాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు అని అఖిల్ కోపంగా మాట్లాడుతాడు.
మామ గారి కోసం ఆలోచించిన జానకి
దీంతో జెస్సి కూడా తెగించి చెబుతుంది. నువ్వు పని చేయాల్సిందే అని అనడంతో అఖిల్ పొగరుగా తప్పకుండా నేను జాబ్ సంపాదించుకొని వస్తాను అని అంటాడు. ఇక ఆలస్యం చేయకుండా మరోవైపు జానకి మామ గారిని తన స్నేహితురాలు చెప్పిన హాస్పిటల్ కు తీసుకు వెళుతుంది. అక్కడ వైద్యులకు చూపించిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతారు. డాక్టర్ కూడా కొన్ని పరీక్షలు చేసి గోవిందరాజులకు టాబ్లెట్స్ కూడా ఇస్తారు. అయితే గోవిందరాజులు తన ఆరోగ్యం కోసం కొడుకు కోడలు పడుతున్న బాధను చూసి ఎమోషనల్ అవుతాడు. అసలు ఇంట్లో డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావని కొడుకుని అడగడంతో.. వ్యాపారం చేస్తున్నాను కదా నాన్న అంటూ అక్కడి నుంచి వస్తున్నాయి అని అంటాడు.
వ్యాపారాన్ని మరింత పెంచుకుంటూ
ఇక
కొడుకు
పడుతున్న
తపనను
చూసి
తన
భార్య
జ్ఞానంభకు
గోవిందరాజులు
ఎంతో
సంతోషంగా
చెప్పుకుంటూ
ఉంటాడు.
జానకి
రామ
ఇద్దరు
కూడా
నేను
కోలుకోవాలని
ఎంతగానో
ప్రయత్నాలు
చేస్తున్నారని
మాట్లాడుతాడు.
ఇక
జానకి
కూడా
ప్రత్యేకంగా
తన
మామ
గారికి
మందులు
ఇస్తూ
మళ్లీ
త్వరగా
కోలుకునేలా
చేయాలి
అని
అనుకుంటూ
ఉంటుంది.
ఇక
మరోవైపు
రామచంద్ర
కూడా
తన
వ్యాపారాన్ని
మరింత
పెంచుకుంటూ
వెళుతూ
ఉంటాడు.
అయితే
డబ్బులు
మొత్తం
కూడా
తన
తల్లి
జ్ఞానంభకు
తెచ్చి
ఇస్తాడు.
దీంతో
ఆమె
మళ్ళీ
ఎంతగానో
సంతోషిస్తుంది.
తండ్రిని నడిపించిన కొడుకు
ఇక గోవిందరాజులు ఎలాగైనా నడిచేలా చేయాలి అని ఇంట్లో వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు. మల్లిగా మాత్రం అనవసరపు మాటలతో బాధపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. లాభం లేదు అనే డాక్టర్లు చెప్పిన వీళ్ల ప్రయత్నాలు ఏమిటో అని వాగుతుంది. కానీ జానకి మాత్రం మామ గారికి సేవలు చేస్తూ ఆయన కోలుకునేలా చేయాలని అనుకుంటుంది. ఇక రామచంద్ర ప్రత్యేకంగా తన తండ్రిని తన చేతుల మీదగా నడిపించాలని అనుకుంటాడు. గోవిందరాజులు ఇబ్బంది పడుతున్నా కూడా తప్పకుండా నడుస్తారు నాన్న అని రామ ధైర్యం చెబుతాడు. దీంతో గోవిందరాజులు మొత్తానికి నడుస్తాడు.
భర్తతోనే కాలేజీకి
అయితే
ఈ
క్రమంలో
జానకి
అత్తగారికి
మధ్య
సాన్నిహిత్య
మొదలవుతుంది.
మొదట
జానకి
పై
కోపంగా
ఉన్న
జ్ఞానాంబ
ఇంటి
క్షేమం
కోసం
జానకి
ఆలోచిస్తున్న
విధానాన్ని
చూసి
కోపం
తగ్గించుకుంటూ
ఉంటుంది.
ఇక
ఆ
విషయంలో
జానకి
కూడా
ఎంతగానో
సంతోషపడుతుంది.
మరో
వైపు
జానకి
తన
అత్తగారి
ఆశీర్వాదాన్ని
తీసుకుంటూ
భర్తతోనే
కాలేజీకి
వెళ్లాలని
అనుకుంటుంది.
ఇక
నా
పక్కన
మీరు
పుస్తకాలు
పట్టుకొని
నడవడం
బాగుండదు
అని
రామ
అన్నప్పటికీ
కూడా
మనం
చేసే
పని
మంచిది
అయినప్పుడు
సిగ్గుపడకూడదు
అని
గర్వంగా
ఉండాలి
అని
చాలా
మంచి
మాటలు
మాట్లాడుతుంది.
మరి
జానకి,
మల్లిక
నుంచి
ఎలాంటి
ఇబ్బందులను
ఎదుర్కొంటుందో
తదుపరి
ఎపిసోడ్
లో
చూడాలి.