Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu July 15th: మరింత దగ్గరవుతున్న జానకి రామ.. మళ్ళీ దొరికిపోయిన మల్లిక
జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులలో మంచి ఆదరణను పెంచుకుంటోంది. రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురావుతుంటాయి. ఇక అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 345 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
తల్లికి తెలియకుండా..
జానకిని ఐపీఎస్ చదువుకునేలా చేయాలి అని భర్త రామచంద్ర ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. జానకి తల్లిదండ్రుల కోరికను తీర్చాలి అని అది తన బాధ్యత అని కూడా రామచంద్ర జానకితో పదేపదే చెబుతూ ఉంటారు. కానీ రామచంద్ర తల్లి జ్ఞానాంబ మాత్రం చదువుకున్న కోడలు అంటే ఏమాత్రం ఇష్టపడదు. చదువుకున్న కోడలు భర్తను సరిగ్గా చూసుకోదని అనుకున్న జ్ఞానాంబ అసలు జానకి మరోసారి చదువు ప్రస్తావన తీసుకురాకూడదు అని కండిషన్ కూడా పెడుతుంది. కానీ భర్త రామచంద్ర మాత్రం తల్లి అభిప్రాయాలను లెక్క చేయకుండా ఆమెకు తెలియకుండానే తన భార్య ఐపీఎస్ చదువును కొనసాగించాలి అని అనుకుంటాడు.
అత్త బాధ చూడలేక..
అయితే ఒక వైపు జానకి ఐపిఎస్ కోచింగ్ తీసుకుంటూ ఉండగా మరొకవైపు జ్ఞానాంబ ఆమె నుంచి వారసులు కావాలి అని కోరుకుంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా రామచంద్ర జానకి ఇద్దరి ఏకాంతం కోసం కూడా ఆమె ఒక ప్రణాళిక రచిస్తుంది. ఇద్దరు కూడా సంతోషంగా గడపాలి అని ప్రత్యేకంగా శోభనం గదిని కూడా ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో రామచంద్ర కు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక జానకి కూడా అత్తగారి బాధ చూడలేక ఆమె కోరిక తీర్చాలని పిల్లలను కనేందుకు ఒప్పుకుంటుంది. కానీ రామచంద్ర మంత్రం ఎంత బ్రతిమాలిన కూడా ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
రామచంద్ర ప్రశ్నలు
శోభనం
ఏర్పాటు
చేసిన
రోజు
జానకి
ఉదయం
లేవగానే
రామచంద్ర
చొక్కాపై
ముద్దులు
కూడా
పెడుతుంది.
దీంతో
రామచంద్ర
రాత్రి
సమయంలో
కార్యం
జరిగిపోయింది
అని
అనుకుంటారు.
ఆ
విషయంలో
రామ
చాలా
టెన్షన్
పడుతూ
ఉంటాడు.
ఒకవేళ
అలా
జరిగితే
జానకి
చదువుకు
ఇబ్బంది
కలుగుతుంది
అని
అనుకుంటాడు.
అయితే
జానకి
మాత్రం
అలాంటి
ఇబ్బంది
రాకుండా
తాను
చూసుకుంటాను
అని
చెప్పినప్పటికీ
కూడా
ఆమె
ఏమాత్రం
మాట
పట్టించుకోదు.
అయితే
రామచంద్ర
మాత్రం
ఒక
విషయాన్ని
గట్టిగా
ప్రశ్నిస్తాడు.
మీరు
ఇప్పుడు
తల్లిగా
మారితే
ఐపీఎస్
కోచింగ్
సెంటర్
కి
ఎలా
వెళతారు?
అంతేకాకుండా
ఐపీఎస్
పరీక్షల్లో
పాస్
అయిన
తర్వాత
మీరు
ట్రైనింగ్
తీసుకుంటే
సాధ్యమవుతుందా
అని
అడుగుతాడు.
ఐపీఎస్ కాకపోతే..
ఆ సమయంలో జానకి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది కానీ అత్తగారి కోరికను తీర్చడం తన బాధ్యత అని అలాగే మీ సంతోషం కూడా చూసుకోవాలి అని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం తన భార్యను కూడా బాధ పెట్టకుండా ఉంచాలని తనకు ఉంటుందని అలాగే ఆమె అనుకున్న కలను పూర్తి చేస్తే నాకు ఇదేమి పెద్ద బాధ కాదు అని అంటాడు. మీరు ఐపీఎస్ కాకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ బాధను చూసి నేను తట్టుకోలేను. మరొక రెండేళ్లు కష్టపడితే ఆ తర్వాత మన సంసార జీవితాన్ని హ్యాపీగా మొదలు పెట్టవచ్చు అని రామచంద్రా అంటాడు.
రెచ్చగొడుతున్న జానకి
ఆ
సమయంలో
జానకి
ఏమి
మాట్లాడలేని
పరిస్థితుల్లో
ఉంటుంది.
అనంతరం
రామచంద్ర
స్వీట్
షాప్
కు
వెళ్ళినా
కూడా
జానకితో
రాత్రి
జరిగిన
విషయం
గురించి
ఆలోచిస్తూ
ఉంటాడు.
ఇక
జానకి
మరొకవైపు
అతన్ని
రెచ్చగొట్టే
ప్రయత్నం
చేస్తుంది.
ఇంటికి
వచ్చేటప్పుడు
మరోసారి
మల్లెపూలు
కూడా
తీసుకురావాలి
అని
చెబుతుంది.
అయితే
రామచంద్ర
జానకి
ఇద్దరు
మళ్లీ
మళ్లీ
కలుసుకోవడం
ఆమె
తోడి
కోడలు
మల్లిక
మాత్రం
తట్టుకోలేక
పోతుంది.
మళ్ళీ
ఇద్దరినీ
ఎలాగైనా
దూరం
పెంచాలి
అని
అనుకుంటుంది.
మల్లికపై జ్ఞానాంబ సీరియస్
జానకికి ముందుగా వారసుడు పుడితే తనకు రావాల్సినా ఐదు సెంట్ల భూమి రాకుండా పోతుంది అని అత్తగారు ముందుగా ఎవరికి పిల్లలు పుడితే వారికి ఆ భూమిని ఇస్తారు అనే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే జానకి రామచంద్రలను డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటూ ఉండగా మల్లిక భర్త వచ్చి వేడినీళ్లు పెట్టాలి అని అంటాడు. కానీ ఆమె ఆ ఆలోచనలో ఇక్కడి నుంచి వెళ్లిపో అని భర్తపై కోప్పడుతుంది. ఇక ఆ విషయాన్ని పసిగట్టిన అత్త జ్ఞానాంబ మల్లికను తీవ్రంగా హెచ్చరిస్తుంది. మరోసారి నీ భర్త చెప్పిన మాట వినకపోతే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ కూడా ఇస్తుంది. దీంతో ఏమి చేయలేక మల్లికా చేతులు కట్టుకుని వెళ్ళిపోతుంది. మరి మల్లికా తర్వాత చేయబోయే పనులు ఏ విధంగా ఉంటాయో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.