Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Janaki Kalaganaledu July 22nd: జానకి గురించి నిజం తెలుసుకున్న గోవిందరాజులు.. న్యూ ట్విస్ట్!
జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. తన భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకి కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొంటుంది. అయితే అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 350 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
ఎవరికి తెలియకుండా
జానకి తన భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇంట్లో ఎవరికి తెలియకుండా జానకి చదువు కోసం రామచంద్ర కూడా ఆమెకు సహాయంగా నిలుస్తాడు. అయితే చదువుకున్న కోడలు అంటే మాత్రం రామచంద్ర తల్లి జ్ఞానాంబకు ఏమాత్రం ఇష్టం ఉండదు. గతంలో జరిగిన ఒక సంఘటన వలన ఆమె చదువుకున్న అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకురావద్దు అని ఆలోచించి జానకిని కోడలిగా తెచ్చుకుంటుంది. అయితే జానకి కుటుంబ సభ్యులు ఆమె ఐదవ తరగతి వరకే చదువుకుంది అని చెప్పడంతో జ్ఞానాంబ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది.
సర్టిఫికేట్స్ అవసరం
కానీ మధ్యలో జానకి డిగ్రీ చదువుకున్నట్లు తెలియడంతో జ్ఞానాంబకు షాక్ అవుతుంది. అయినప్పటికీ జానకి మంచితనం గురించి ఆలోచించి తన కోడలు ఎలాంటి పొరపాట్లు చేయదు అని చదువుకున్న పొగరును కూడా తన భర్త ముందు చూపించదు అని నమ్మకంతోనే ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం భార్య కల కోసం ఆలోచించే ఆమెను ఐపీఎస్ చదువుకోవాలి అని చెబుతాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రోజు అర్ధరాత్రి ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు కూడా వెళుతూ ఉంటారు. అయితే ఈ తరుణంలో జానకికి హఠాత్తుగా సర్టిఫికెట్లు అవసరం పడతాయి. కానీ గతంలో జానకి సర్టిఫికెట్స్ ను జ్ఞానాంబకు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మళ్లీ వీటి అవసరం నీకు రాకూడదు అని మాట కూడా తీసుకుంటుంది.
జానకి మీద నమ్మకం
ఇక
అప్పుడు
ఒప్పుకున్నప్పటికీ
జానకికి
హఠాత్తుగా
సర్టిఫికెట్స్
అవసరం
పడడంతో
ఎలాగైనా
అత్తగారి
నుంచి
వాటిని
తీసుకోవాలని
ఆలోచిస్తుంది.
ఇక
రామచంద్ర
కూడా
అదే
విషయం
గురించి
ఎంతగానో
ఆలోచిస్తూ
ఉంటాడు.
ఇక
మరోవైపు
అప్పుడే
జ్ఞానాంబకు
తెలిసిన
ఒక
అమ్మాయి
కాపురానికి
వెళ్లకుండా
ఉంటుంది.
ఇక
ఆ
అమ్మాయికి
జానకి
గురించి
చెప్పిన
జ్ఞానాంబకు
మా
కుటుంబం
కోసం
మా
కోడలు
తన
చదువును
కూడా
త్యాగం
చేసింది
అని
చెప్పడంతో
ఆ
అమ్మాయి
జానకిని
స్ఫూర్తిగా
తీసుకొని
మళ్ళీ
కాపురానికి
వెళుతుంది.
నిజం తెలుసుకున్న గోవిందరాజులు
ఇక
ఆ
తర్వాత
జానకి
రామచంద్ర
సర్టిఫికెట్స్
ఎలా
తీసుకురావాలా
అని
మాట్లాడుకుంటూ
ఉండగా
అప్పుడే
గోవిందరాజులు
సీన్లోకి
ఎంట్రీ
ఇస్తాడు.
జానకి
చదువు
గురించి
తెలియడంతో
అతను
కూడా
ఆశ్చర్యపోతాడు.
మీ
అమ్మ
జానకి
మీద
ఎంతో
నమ్మకం
పెట్టుకుంది
అని
ఒక
చదువుకున్న
అమ్మాయి
కారణంగా
తన
తమ్ముడు
ఆత్మహత్య
చేసుకున్నాడు
అని
అందుకే
నీకు
అలాంటి
పరిస్థితి
ఎదురవకూడదు
అని
అనుకుంది.
కానీ
ఇప్పుడు
జానకి
చదువుతోంది
అంటే
అసలు
తట్టుకోలేదు
అని
అంటాడు.
ఇక
రామచంద్ర
నేనే
చదివిస్తున్నాను
అని,
జానకి
గారు
అమ్మకు
ఇచ్చిన
మాట
కోసం
చదవను
అని
చెప్పినప్పటికీ
కూడా
నేనే
బలవంత
పెట్టాను
అని
అంటాడు.
గోవిందరాజులు ప్లాన్
అంతేకాకుండా అమ్మ దగ్గర నుంచి నువ్వే మళ్ళీ ఎలాగైనా జానకి సర్టిఫికెట్స్ తీసుకోవాలి అని వాటితో చాలా అవసరం ఉంది అని రామచంద్ర కోరడంతో అందుకు తండ్రి గోవిందరాజులు కూడా ఒప్పుకుంటాడు. ఇక వెంటనే గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబ నుంచి ఎలాగైనా ఆ సర్టిఫికెట్స్ తీసుకోవాలని అనుకుంటాడు. ఇక తన భార్య దగ్గరకు వెళ్లి జానకి మీద నీకు నమ్మకం కలిగిన తర్వాత కూడా ఆ సర్టిఫికెట్స్ ఎందుకు ఉంచుకున్నావు అని వాటిని తనకు ఇస్తే మరింత సంతోషిస్తుంది కదా అని అంటాడు. దీంతో జ్ఞానాంబకు అది కూడా కరెక్ట్ అని మొదట మొదట సర్టిఫికెట్స్ ఇవ్వాలని అనుకుంటుంది.
ఇదొక్కటే దారి
కానీ
ఆ
తర్వాత
మళ్లీ
మరొక
విధంగా
ఆలోచించి
జానకి
ఎప్పుడైతే
కడుపు
పండింది
అని
శుభవార్త
చెబుతుందో
అప్పుడే
సర్టిఫికెట్స్
ఇస్తాను
అని
అంటుంది.
దీంతో
గోవిందరాజులు
మళ్లీ
షాక్
అవుతాడు.
ఇక
ఆ
తర్వాత
అదే
విషయాన్ని
కొడుకు
కోడలికి
చెబుతాడు.
ఈ
క్రమంలో
వారు
మాట్లాడుకుంటున్న
తీరును
మల్లిక
అనుమానిస్తూ
అసలు
విషయాన్నీ
తెలుసుకుంటుంది.
ఇక
కొద్దిసేపటి
తర్వాత
గోవిందరాజులు
జ్ఞానాంబకు
దాచిపెట్టిన
సర్టిఫికెట్స్
కు
సంబంధించిన
బీరువా
తాళాలను
తీసుకువస్తాడు.
ఇదొక్కటే
దారి
అని
చెప్పడంతో
అందరూ
కూడా
ఆశ్చర్యపోతారు.
మరి
నిజం
తెలుసుకున్న
మల్లిక
ఈ
విషయాన్ని
అత్తగారికి
చెబుతుందో
లేదో
తదుపరి
ఎపిసోడ్లో
చూడాలి.