For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీరియల్ .. మనోభావాలను దెబ్బతీస్తోందంటూ...
Television
oi-Surya
By Srikanya
|
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జీ టీవీలో ప్రసారమవుతున్న జోథాఅక్బర్ సీరియల్లో చాలా సన్నివేశాలు హిందూ మనోభావాలకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో హిందూ యువతులను కించపరిచేవిగా ఉన్నాయని తెలిపారు.
ఇలాంటి సన్నివేశాలు దైనందిన హిందూ సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని విమర్శించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లాధ్యక్షులు పవన్సింగ్తో పాటు ప్రతిపక్ష నాయకుడు దీపక్సింగ్ రావత్, శరద్సింగ్ చౌదరి, సుశ్మాఠాకూర్ తదితరులు ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Jodha Akbar is an Indian Historical drama scheduled for airing by Zee TV. The series is slotted for a premiere on June 18, 2013 and airs every Monday to Friday at 08:00 PM IST. The show is produced by TV Czarina Ekta Kapoor of Balaji Telefilms. It stars Rajat Tokas and Paridhi Sharma in lead roles.
Story first published: Wednesday, June 26, 2013, 9:56 [IST]
Other articles published on Jun 26, 2013