Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అయ్యో: కపిల్ శర్మకు అనారోగ్యం... కామెడీ నైట్స్కు బ్రేక్
ముంబై: ప్రముఖ హిందీ టెలివిజన్ ఛానల్లో బహుళ ప్రజాదరణ పొందిన కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' వ్యాఖ్యాత కపిల్ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Hello
friends.
Hope
All
well
..
But
m
not
well..
advised
for
bed
rest...
Shooting
last
episode
with
@BeingSalmanKhan
coming
back
soon
:)
—
KAPIL
(@KapilSharmaK9)
July
1,
2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో కార్యక్రమం చిత్రీకరణ పూర్తి కావచ్చిందని, అది కాగానే షోకి విరామం ఇచ్చి తాను కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని కపిల్ పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు తమ చిత్రాల ప్రమోషన్కి కపిల్ కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవడం తెలిసిందే.
ఇక ఆ మధ్యన ....
'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్ శర్మ రిటైరైన పోలీస్ కుక్కను దత్తత తీసుకున్నారు. పలు సంవత్సరాలుగా పోలీసు విభాగానికి సేవలందించిన లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను జంతు సంరక్షణ సంస్థ నుంచి దత్తత తీసుకున్నారు.
కపిల్ దత్తత తీసుకున్న కుక్క పేరు జంజీర్ అని ట్విటర్ లో పోటోలతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నా కుటుంబంలో ఓ కొత్త భాగస్వామి చేరింది. ముంబై పోలీసులకు సేవలందించింది. జంజీర్ గురించి మరిన్ని విషయాలు త్వరలో మీతో పంచుకుంటాను అని కపిల్ ట్వీట్ చేశారు.
జంతువుల సంరక్షణ పట్ల ఉన్న కపిల్ అభిరుచిని ప్రశంసిస్తున్నారు. కపిల్, ఆయన సతీమణి ప్రీతిలకు కేవలం కృతజ్క్షతలు మాత్రమే చెప్పలేమని.. జంతు ప్రేమికులను తమ సంస్థ ఎల్లప్పుడు గౌరవించడానికి సంస్థ సిద్దంగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు.