For Daily Alerts
Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పాకిస్థానీలతో షో... ఆశా భోంస్లే షోకు వార్నింగ్
Television
oi-Santhosh
By Bojja Kumar
|
ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ...తాము కళను గౌరవిస్తామని, కానీ పాకిస్థానీలను భారత్లోకి అనుమతించబోమని స్పష్టం చేసారు. ఇటీవల ఏక్ థా టైగర్ చిత్రాన్ని పాకిస్థాన్లో బ్యాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసారు. భరత్కు బద్ద శత్రవులైన పాకిస్థానీలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సహించరానిదన్నారు.
ఈ షోలో పాకిస్థానీ ప్రముఖ సింగర్ ఆతిఫ్ అస్లామ్, భారతీయ ప్రముఖ గాయకుడు హిమేష్ రేష్మియా...లాంటి వాళ్లు తలపడుతున్నారు. అయితే టీవీ రేటింగులు పెంచుకోవడం కోసం పాకిస్థానీలను రప్పించే సంస్కృతిని సహించబోమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వాదిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
The Maharashtra Navnirman Sena has threatened to disrupt Sur-Kshetra, a music show in which eight vocalists from Pakistan and an equal number of Indian singers are scheduled to participate.
Story first published: Friday, August 31, 2012, 13:41 [IST]
Other articles published on Aug 31, 2012