Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
NTR's EMK November 3rd Episode: 6,40,000 రూపాయల ప్రశ్న దగ్గర ఔట్..ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఒకరు 10,000లతో వెనుతిరగ్గా మరొకరు 3,20,000 సాధించి వేణు తిరిగారు. అయితే తాజా ఎపిసోడ్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలను మీరు చెప్పగలరా? రిటైర్డ్ రైల్వే అధికారి జగన్నాథ శర్మ ఆడుతున్న నిన్నటి ఎపిసోడ్ లో 80000 వేల ప్రశ్న దగ్గర ఎపిసోడ్ పూర్తి కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
160,000 రూపాయల కోసం ప్రశ్న
2019
లో
బిసిసిఐ
సెక్రటరీగా
ఎవరు
నియమితులయ్యారు?
A
:
ప్రఫుల్
పటేల్
B.
రాజీవ్
శుక్లా
C.
సౌరవ్
గంగూలీ
D:
జై
షా
పై
ప్రశ్నకు
సమాధానం
తెలియక
పోవడంతో
ఆయన
వీడియో
కాల్
ఏ
ఫ్రండ్
ఆప్షన్ను
ఉపయోగించుకొన్నారు.
ఆయన
తన
తమ్ముడికి
కాల్
చేయడంతో
ఆయన
ప్రఫుల్
పటేల్
అని
అనుకుంటున్నానని,
కానీ
గ్యారంటీ
కాదని
అన్నారు.
దీంతో
ఆయన
మరో
లైఫ్లైన్
ఉపయోగించుకొన్నారు.
50:50
ఆప్షన్
ఉపయోగించుకోవడంతో
స్క్రీన్
మీద
రాజీవ్
శుక్లా,
జై
షా
అనే
పేర్లు
మిగిలాయి.
దీంతో
ఆయన
రాజీవ్
శుక్లా
అనే
జవాబు
చెప్పారు.
దీంతో
ఆయన
గేమ్
నుండి
నిష్క్రమించాడు.
160,000
రూపాయల
ప్రశ్న
సమాధానం
చెప్పకపోవడంతో
ఆయన
10,000తో
వెనుతిరగాల్సి
వచ్చింది.
భారత
ODI
క్రికెట్
టీమ్
కు
నాయకత్వం
వహించిన
ప్రకారం
ఈ
క్రికెటర్లను
సరైన
క్రమంలో
అమర్చండి
జగన్నాథ
శర్మ
వెళ్లిపోయిన
తర్వాత
ఫాస్టెస్
ఫింగర్
ఫస్ట్ను
ముందుకు
తెచ్చారు.
భారత ODI క్రికెట్ టీమ్ కు నాయకత్వం వహించిన ప్రకారం ఈ క్రికెటర్లను సరైన క్రమంలో అమర్చండి
A:
రోహిత్
శర్మ
B:
విరాట్
కోహ్లి
C:
ఎం
ఎస్
ధోని
D:
సచిన్
టెండూల్కర్
Answer:
D,
C,
B,
A
పై
ప్రశ్నకు
ఇద్దరు
సమాధానం
చెప్పగా
అందులో
మనీష్
అనే
కంటెస్టెంట్
అందరికంటే
వేగంగా
సమాధానం
చెప్పారు.
దాంతో
గుడివాడకు
చెందిన
మనీష్
ఆర్మీల
పనిచేస్తున్నారు.
అలా
ఆయన
హాట్
సీట్పైకి
చేరారు.
1,000 రూపాయల కోసం ప్రశ్న
వీటిలో,
ఆమ్
రస్
లో
ప్రధానంగా
వాడే
పండు
ఏది?
A:
ద్రాక్ష
B:
ఆపిల్
C:
మామిడి
D:
అరటి
Answer:
మామిడి
రూ. 2,000 కోసం ప్రశ్న
ఈ
పదాలలో
దేనికి
రాయిని
తవ్విన
ప్రదేశం
అని
అర్థం?
A:
కోరా
B:
క్వాంటమ్
C:
క్వార్టీ
D:
క్వారీ
Answer:
క్వారీ
రూ. 3,000 కోసం ప్రశ్న
సాధారణంగా,
నాలుగు
కార్లు
మరియు
రెండు
సైకిళ్లకు
మొత్తం
ఎన్ని
చక్రాలు
ఉంటాయి?
A:
18
B:
20
C:
22
D:
24
Answer:
20
రూ. 5,000 కోసం ప్రశ్న
వీటిలో,
సాధారణంగా
మానవ
శరీరంలో
అత్యధికంగా
ఉండేవి
ఏవి?
A:
కాలి
గోళ్లు
B.
చెవులు
C:
ముక్కు
D:
మోకాళ్ళు
Answer:
కాలి
గోళ్లు
రూ. 10,000 కోసం ప్రశ్న
ఈ
చిత్రంలో
రవీంద్రనాథ్
ఠాగూర్
తో
పాటు
ఉన్నది
ఎవరు?
అంటూ
జవహర్
లాల్
నెహ్రూ
ఫోటో
చూపించారు.
A:
జవహర్
లాల్
నెహ్రూ
B:
సుభాష్
చంద్ర
బోస్
C:
సి
రాజగోపాలాచారి
D:
రాజేంద్ర
ప్రసాద్
Answer:
జవహర్
లాల్
నెహ్రూ
రూ. 20,000 కోసం ప్రశ్న
జూన్
2021లో
వింబుల్డన్
ఛాంపియన్షిప్
ఏ
ఆటలో
జరిగింది?
A:
ఫుట్బాల్
B:
వాలీబాల్
C:
టెన్నిస్
D:
బ్యాడ్మింటన్
Answer:
టెన్నిస్
రూ. 40,000 కోసం ప్రశ్న
జలాలుద్దీన్
ముహమ్మద్
అని
పేరు
కూడా
ఉన్న
మొఘల్
చక్రవర్తి
ఎవరు?
A:
బాబర్
B:
అక్బర్
C:
షాజహాన్
D:
ఔరంగజేబు
పై
ప్రశ్నకు
జవాబు
తెలియకోవడంతో
ఆడియెన్స్
పోల్
ఆప్షన్ను
ఉపయోగించుకొన్నారు.
దీంతో
ఆడియెన్స్
అక్బర్
కు
ఓటు
వేశారు.
దాంతో
ఆ
సమాధానం
చెప్పి
గేమ్లోకి
వెళ్లిపోయారు.
సమాధానం
కరెక్ట్
కావడంతో
40000
గెలుచుకున్నారు.
80,000 వేల రూపాయల కోసం ప్రశ్న
ఆంధ్రప్రదేశ్
లో
ఒక
జిల్లా
పేరు
వీటిలో
వేటి
పేరు
మీదుగా
పెట్టబడలేదు?
A:
ముఖ్యమంత్రి
B:
స్వాతంత్య్ర
సమరయోధుడు
C:
నది
D:
భారత
రాష్ట్రపతి
Answer:
భారత
రాష్ట్రపతి
1,60,000 రూపాయల కోసం ప్రశ్న
అంతరిక్షం
నుండి
భారతదేశం
ఎలా
కనబడుతుంది
అని
ఇందిరా
గాంధీ
అడిగినప్పుడు,
రాకేష్
శర్మ
ఏమి
చెప్పారని
ప్రసిద్ధి?
A:
జై
బోలో
భారత్
మాతాకీ
B:
జై
హింద్
c.
సారే
జహాసే
అచ్చా
D:
వందేమాతరం
Answer:
సారే
జహాసే
అచ్చా
3,20,000 రూపాయల కోసం ప్రశ్న
2020
లో
మరణించిన
టకువొ
ఆవొయాగి
వీటిలో
దేనిని
ఆవిష్కరించారు?
A:
టెంపరేచర్
గన్
B:
పల్స్
ఆక్సీమీటర్
C:
వెంటిలేటర్
D:
ఆక్సిజన్
ట్యాంక్
పై
ప్రశ్నకు
సమాధానం
తెలియక
పోవడంతో
ఆయన
లైఫ్లైన్
ఉపయోగించుకొన్నారు.
50:50
ఆప్షన్
ఉపయోగించుకోవడం
తో
స్క్రీన్
మీద
ఆక్సిజన్
ట్యాంక్
,
పల్స్
ఆక్సీమీటర్
అనే
పేర్లు
మిగిలాయి.
వాటిలో
ఆయన
పల్స్
ఆక్సీమీటర్
ను
ఎంచుకున్నారు.
అది
కరెక్ట్
అయింది.
Recommended Video
6,40,000 రూపాయల కోసం ప్రశ్న
భారతదేశంలో
మొదటి
రైల్వే
లైన్
ఏ
నగరంలో
మొదలైంది?
A:
కోల్కతా
B:
ముంబాయి
C:
చెన్నై
D:
ఢిల్లీ
ఈ
ప్రశ్నకు
ఆయన
ముంబై
అని
సమాధానం
చెప్పగా
అది
తప్పయింది.
కరెక్ట్
ఆన్సర్
చెన్నై
అని
ఎన్టీఆర్
వెల్లడించారు.
దీంతో
ఆయన
320000
రూపాయలు
గెలుచుకుని
వెనుదిరిగారు.
ఇక్కడితో
బజార్
మోగడంతో
ఆయన
వెనుతిరిగారు.