Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రానా నెంబర్ 1 యారి కోసం రాబోతున్న బిగ్ స్టార్స్.. నెవర్ బిఫోర్ అనేలా
మన స్టార్ హీరోలు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక డిజిటల్ మీడియాను కూడా వదలడం లేదు. అభిమానులకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రానా నెంబర్ వన్ యారి సీజన్ 3పై కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను స్పీషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. మూడవ సీజన్ లో రానాతో కొంతమంది బిగ్ స్టార్స్ సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వాలు చూపుతో వయ్యారాల విందు.. సమంత హాట్ పిక్స్ వైరల్
రానా నెంబర్ వన్ షో
గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల టెలివిజన్ హోస్టింగ్ కు మంచి క్రేజ్ దక్కుతోంది. నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి స్టార్స్ రియాలిటీ షోలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారి కూడా బాగానే క్లిక్కయ్యింది. ఇప్పటికే రెండు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఆ షో మూడవ సీజన్ తో మరింత ఫన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది.
కొంటె చూపుతో కాకపుట్టిస్తోంది.. మధురిమ ఫోటోలు వైరల్
హై రేంజ్ లో రేటింగ్
నెంబర్ వన్ యారి తెలుగులో అంతగా క్లిక్కవ్వకపోవచ్చనే కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ రానా హోస్టింగ్ తో షోను బోల్డ్ గా నడిపిస్తూ ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాడు. అప్పట్లో ఈ షోకు బిగ్ బాస్ కంటే హై రేంజ్ లో రేటింగ్ దక్కింది. ఇక ఇప్పుడు ఆహా యాప్ లో వస్తోంది. నెంబర్ వన్ యారీ కోసం జనాలు ఆహా యాప్ వైవు బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు.
బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ
జాతిరత్నాలు టీమ్ తో మొదలై..
ఇక రానున్న రోజుల్లో రానా సీజన్ 3కి మరింత క్రేజ్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెవర్ బిఫోర్ అనేలా బిగ్ స్టార్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కు జాతిరత్నాలు టీమ్ తో మంచి బూస్ట్ దక్కింది. ఇక సెకండ్ ఎపిసోడ్ లో గాలి సంపత్ టీమ్ కూడా సందడి చేసింది. ఇక నితిన్ రంగ్ దే టీమ్ కూడా మంచి ఫన్ క్రియేట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవితో పాటు..
నాగార్జున తో ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. రకుల్, మంచు లక్ష్మి , విశ్వక్ సేన్, వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళతో కూడా షూట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే ఎపిసోడ్స్ లలో మెగా స్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా యారీ ప్రోగ్రామ్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, తమన్నా, కూడా రానున్నట్లు సమాచారం.