Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
కరోనా సమయంలో టీవీ నటీనటుల పెళ్లి.. నవ దంపతులపై పోలీసుల కేసు నమోదు!
హిందీ టెలివిజన్ రంగంలో పాపులర్ నటీనటులు సుగంధ మిశ్రా, సంకేత్ భోస్లే ఇటీవలే ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వారిద్దరూ ఏప్రిల్ 26వ తేదీన నిరాడంబరంగా వివాహం చేసుకొన్నారు. అయితే వారిద్దరిపై పంజాబ్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
కరోనావైరస్ కట్టడి చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం విధించిన నిబంధనలు తుంగలో తొక్కుతూ సుగంధ, సంకేత్ ఇద్దరు వివాహం చేసుకొన్నారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించారని ఇద్దరు టీవీ సెలబ్రిటీలపై అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పెళ్లి జరిగిన రిసార్టు ఓనర్లపై కూడా కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ
ఉద్యోగుల
ఆదేశాలను
ఉద్దేశపూర్వకంగా
అత్రిక్రమించారనే
ఆరోపణల
కింద
ఇండియన్
పీనల్
కోడ్
సెక్షన్
188
కింద
కేసు
నమోదు
చేశారు.
అలాగే
డిజాస్టర్
మేనేజ్మెంట్
చట్టాలను
అతిక్రమించారని
మరికొన్ని
కేసులు
నమోదు
చేశారు.
అయితే
ఈ
వ్యవహారంలో
ఎవరినీ
అరెస్ట్
చేయలేదనే
విషయాన్ని
అధికారులు
ధృవీకరించారు.
పెళ్లికి
సంబంధించిన
సోషల్
మీడియాలో
వైరల్గా
మారిన
వీడియో
ఆధారంగా
కేసు
నమోదు
చేశారు.
పెళ్లిలో
ప్రభుత్వ
ఆంక్షలకు
విరుద్దంగా
ఎక్కువ
మంది
పాల్గొన్నారని
వెల్లడించారు.