Tap to Read ➤

Disha Patani గ్లామర్ షో.. బికినీ టాప్‌లో అందాల ఆరబోత

టాలీవుడ్‌లో లోఫర్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చేరువైన దిశా పటానీ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్నది.
దిశా పటానీ 2015లో లోఫర్ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
MS Dhoni బయోపిక్ ద్వారా దిశా పటానీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
2020లో సల్మాన్ ఖాన్‌తో కలిసి రాధే చిత్రంలో నటించింది.
ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్, యోధా చిత్రాల్లో నటిస్తున్నది.
ఇటీవల బేఫిక్రా అనే మ్యూజిక్ వీడియోలో నటించింది.
బాలీవుడ్ సినిమాలతోపాటు వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నది.
దిశా పటానీ తాజా ఫోటోషూట్‌లో గ్లామర్ షోతో ఆకట్టుకొన్నది.
బికినీ టాప్‌లో అందాల ప్రదర్శిస్తున్న దిశా పటానీ