సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'చిత్రలహరి'లో హీరోయిన్గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
రణరంగంలో శర్వానంద్ సరసన నటించి, మెప్పించింది.
తాజాగా తమిళంలో హీరో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది.
టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ఓ ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటోలలో ఆమె అందాల ప్రదర్శన చేశారు. బ్యాక్ మొత్తం చూపిస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.