Tap to Read ➤

ఘనంగా 'సిరివెన్నెల' జయంతి వేడుకలు.. ఫోటోలు వైరల్

సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం పుస్తక ఆవిష్కరణ సభ శిల్పకళా వేదిక, హైదరాబాద్ లో జరిగింది.
వేడుకకు ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఆయన మాత్రమే కాక పద్మశ్రీ గరికపాటి నరసింహారావు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
..శిల్పకళా వేదికలో సిరివెన్నెల జయంతి వేడుకలు అంగరగవైభవంగా జరిగాయి.
తానా ప్రపంచవేదిక, సిరివెన్నెల కుటుంబం ఆధ్వర్యంలో సిరివెన్నెల జయంతి వేడుకలు జరిగాయి.
సిరి వెన్నెల జయంతి వేడుకలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
సిరి వెన్నెల జయంతి వేడుకలకు విశిష్ట అతిథులుగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ హాజరయ్యారు.
సిరి వెన్నెల చిత్ర పటానికి వెంకయ్యనాయుడు పుష్పాంజలి ఘటించారు.