Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరిదితో కలసి నటించేందుకు ఓకె చెప్పిన జ్యోతిక!
హీరో సూర్యతో వివాహం తర్వాత జ్యోతిక వెండితెరకు దూరమైంది. ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది జ్యోతిక కాట్రిన్ మొళి చిత్రంలో నటించింది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపై దృష్టి పెట్టింది. తాజాగా ఓ క్రే చిత్రానికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన మరిది కార్తీతో కలసి నటించేందుకు జ్యోతిక ఓకె చెప్పిందట.
కొన్ని సార్లు భర్త కూడా తప్పు చేస్తాడు: రామ్ చరణ్ భార్య ఉపాసన
హిట్స్, ప్లాప్స్ అని సంబంధం లేకుండా కార్తీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కార్తీ ఇటీవల మలయాళీ దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పిన కథకు ఓకె చెప్పాడట. దృశ్యం చిత్రంతో జీతూ జోసెఫ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్తీకి చెప్పిన కథ కూడా వైవిధ్యభరితమైనదే అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం జ్యోతికని సంప్రదించినట్లు తెలుస్తోంది. తన పాత్ర అద్భుతంగా ఉండడంతో నటించేందుకు వెంటనే అంగీకారం తెలిపింది.
ఈ కాంబినేషన్ తో రియల్ లైఫ్ మరిది, వదినలు వెండి తెరపై కనిపించనున్నారు. ఇటీవల కార్తీ నటించిన దేవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచింది. ఇటీవల ఓ డెబ్యూ దర్శకుడికతో కార్తీ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరగనున్నట్లు తెలుస్తోంది.