Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
టీవీ నటుడి కంటికి తీవ్ర గాయం.. దేవుడి దయవల్ల నా చూపు నిలిచింది!
బుల్లి తెరపై నటుడిగా రాణిస్తున్న మోహిత్ రైనా గాయాపడ్డాడు. లక్నో సమీపంలో షూటింగ్ లో భాగంగా మోహిత్ కు కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. హుటాహుటిన అతడికి ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు కంటి పైభాగంలో కుట్లు వేశారు. ఈ ఘటన గురించి మోహిత్ మాట్లాడాడు. తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని మోహిత్ తెలిపాడు.
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా గాయపడ్డా. కంటికి గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేశారు. దేవుడి దయవలన నా కంటి చూపు నిలిచింది అని పేర్కొన్నాడు. ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి షూటింగ్ లో పాల్గొన్నానని మోహిత్ తెలిపాడు.
బుల్లి తెరపై ప్రసారమయ్యే మహాదేవ్ సీరియల్ తో మోహిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరియాలో మొహిన్ మాహా శివుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం చాలా ఎంజాయ్ చేసానని మోహిత్ తెలిపాడు. మోహిత్ ప్రస్తుతం పలు టివి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు.