twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం మత్తులో యువత చేసే పొరపాట్లు.. సందేశాత్మక చిత్రంగా ‘అమృత నిలయం’

    |

    విజయ్‌, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'అమృత నిలయం'. రాజా విక్రమ నరేంద్ర దర్శకుడు. ఆర్‌.పి సమర్పణలో అను ఫిల్మ్‌ బ్యానర్‌పై రామమోహన్‌ నాగుల, ఎం.ప్రవీణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.

    దర్శకుడు మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో యువత తాగిన మైకంలో వారు చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని అన్నారు.

    Amrutha Nilayam getting ready for release

    నిర్మాతలు మాట్లాడుతూ... వైజాగ్‌లో ఎక్కువ శాతం షూటింగ్‌ చేశాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు.

    Amrutha Nilayam getting ready for release

    సమాజానికి సందేశాన్ని అందించే ఈ చిత్రానికి కథ, మాటలు: రవినాయక్‌, సంగీతం: రాం, పీఆర్వో: వీఆర్‌ మధు.

    English summary
    Director Raja Vikram Narendra's Latest movie is Amrutha Nilayam. Vijay, Mamata, Rishi Varma are the lead. Ram mohan and Praveen are the producers. Music by Ram. This movie is getting ready for release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X