Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా ‘అసలేం జరిగింది?’
ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది? చిత్రం పోస్టర్ను ఎంపీ సంతోష్ కుమార్ శనివారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీమతి నీలిమా ప్రొడ్యూసర్గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకూ ఎవరూ తీయని కొత్త ప్రాంతాల్లో షూటింగ్ జరపాలనుకోవడం అభినందనీయమన్నారు.
ఇందుకోసం చిత్ర యూనిట్ ఆరు నెలల పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం గొప్ప విషయమన్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న కెమెరామన్ ఎన్వీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ను మహావీర్ అందిస్తున్నారు. రామగోపాల్ వర్మ నిర్మించిన బైరవగీత విలన్ విజయ్ రామ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ నెర్రపల్లి వాసు అందించారు.
ఫిబ్రవరి
11
నుంచి
ఈ
సినిమా
షూటింగ్
ప్రారంభం
అవుతుందని...
రెండు
షెడ్యూళ్లలో
చిత్రీకరణ
పూర్తి
చేస్తామని
నిర్మాత
కె.
నీలిమా
తెలిపారు.
పాటల
రచయిత:
చిర్రావూరి
విజయ్
కుమార్,
భాగ్యలక్ష్మీ,
వెంకటేష్.
విజయ్
ఏసుదాస్,
విజయ్
ప్రకాష్,
యాజిన్
నిజార్,
రాంకీ,
భార్గవి
పిళ్లై
తదితరులు
చిత్ర
గీతాలను
ఆలపించారు.