Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా ‘అసలేం జరిగింది?’
ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది? చిత్రం పోస్టర్ను ఎంపీ సంతోష్ కుమార్ శనివారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీమతి నీలిమా ప్రొడ్యూసర్గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకూ ఎవరూ తీయని కొత్త ప్రాంతాల్లో షూటింగ్ జరపాలనుకోవడం అభినందనీయమన్నారు.
ఇందుకోసం చిత్ర యూనిట్ ఆరు నెలల పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం గొప్ప విషయమన్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న కెమెరామన్ ఎన్వీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ను మహావీర్ అందిస్తున్నారు. రామగోపాల్ వర్మ నిర్మించిన బైరవగీత విలన్ విజయ్ రామ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ నెర్రపల్లి వాసు అందించారు.
ఫిబ్రవరి
11
నుంచి
ఈ
సినిమా
షూటింగ్
ప్రారంభం
అవుతుందని...
రెండు
షెడ్యూళ్లలో
చిత్రీకరణ
పూర్తి
చేస్తామని
నిర్మాత
కె.
నీలిమా
తెలిపారు.
పాటల
రచయిత:
చిర్రావూరి
విజయ్
కుమార్,
భాగ్యలక్ష్మీ,
వెంకటేష్.
విజయ్
ఏసుదాస్,
విజయ్
ప్రకాష్,
యాజిన్
నిజార్,
రాంకీ,
భార్గవి
పిళ్లై
తదితరులు
చిత్ర
గీతాలను
ఆలపించారు.