Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రంగీలా పాటకు ఊపేసిన తేజస్వి.. అదరేటి డ్రస్సు మీరేస్తే అంటూ దీప్తి సునైనా
బిగ్బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్కు చేరిన ఐదుగురు హౌస్మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్తో నాని మాట్లాడారు. సామ్రాట్ ఎలిమినేషన్ తర్వాత హౌస్మేట్స్లో తేజస్వి, దీప్తి సునైన, యాంకర్ శ్యామల, నందినీ రాయ్ వేదికపై డ్యాన్సులతో హోరెత్తించారు.
రంగీలాలోని టైటిల్ పాటకు తేజస్వి మదివాడ సూపర్గా డ్యాన్స్ చేశారు. దీప్తి సునైన భారతీయుడు చిత్రంలోని అదిరేటి డ్రస్సు మీరేస్తే అనే పాటకు నర్తించింది. ఈ వాన పడితే అనే పాటకు నందినీరాయ్ డ్యాన్స్ చేశారు.
బిగ్బాస్ వేదికపైన డ్యాన్స్ కార్యక్రమానికి ముందు ఫైనల్కు చేరిన ఐదుగురిలో నుంచి సామ్రాట్ రెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. వేదికపై తన జర్నీ చూసిన తర్వాత ఎలిమినేట్ అయిన సభ్యులతో కలిసి కూర్చొన్నాడు.
బిగ్బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. సామ్రాట్ ఎలిమినేషన్ తర్వాత హౌస్మేట్స్లో తేజస్వి, దీప్తి సునైన, యాంకర్ శ్యామల, నందినీ రాయ్ వేదికపై డ్యాన్సులతో హోరెత్తించారు.