Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రంగీలా పాటకు ఊపేసిన తేజస్వి.. అదరేటి డ్రస్సు మీరేస్తే అంటూ దీప్తి సునైనా
బిగ్బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్కు చేరిన ఐదుగురు హౌస్మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్తో నాని మాట్లాడారు. సామ్రాట్ ఎలిమినేషన్ తర్వాత హౌస్మేట్స్లో తేజస్వి, దీప్తి సునైన, యాంకర్ శ్యామల, నందినీ రాయ్ వేదికపై డ్యాన్సులతో హోరెత్తించారు.
రంగీలాలోని టైటిల్ పాటకు తేజస్వి మదివాడ సూపర్గా డ్యాన్స్ చేశారు. దీప్తి సునైన భారతీయుడు చిత్రంలోని అదిరేటి డ్రస్సు మీరేస్తే అనే పాటకు నర్తించింది. ఈ వాన పడితే అనే పాటకు నందినీరాయ్ డ్యాన్స్ చేశారు.
బిగ్బాస్ వేదికపైన డ్యాన్స్ కార్యక్రమానికి ముందు ఫైనల్కు చేరిన ఐదుగురిలో నుంచి సామ్రాట్ రెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. వేదికపై తన జర్నీ చూసిన తర్వాత ఎలిమినేట్ అయిన సభ్యులతో కలిసి కూర్చొన్నాడు.
బిగ్బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. సామ్రాట్ ఎలిమినేషన్ తర్వాత హౌస్మేట్స్లో తేజస్వి, దీప్తి సునైన, యాంకర్ శ్యామల, నందినీ రాయ్ వేదికపై డ్యాన్సులతో హోరెత్తించారు.