Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజమౌళికి అతడి మాటల సాయం.. త్వరలోనే ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాంచరణ్, ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతోంది. బాహుబలిని మించేలా ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కబోతోంది. రాజమౌళి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన సెట్ వర్క్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
ఈ సారి రాజమౌళి బ్రిటిష్ కాలానికి చెందిన కథతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్ నేపథ్యంలో సాగే కథ కావడంతో మాటలు పదునుగా ఉండాలి. దీని కోసం ఈ చిత్ర మాటల రచయితగా బుర్రా సాయిమాధవ్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ మైంటైన్ చేస్తోంది. వచ్చే నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో, రాంచరణ్ బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్నారు.