Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Acharya డిజాస్టర్ ఫలితం.. రెమ్యునరేషన్ ఇచ్చేసిన చిరంజీవి, రాంచరణ్, కొరటాల.. ఎన్ని కోట్ల నష్టమంటే?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత దారుణమైన ఫ్లాఫ్ మూవీగా ఆచార్య చిత్రం కావడం సినిమా పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి, రాంచరణ్ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆచార్య ఫ్లాప్కు దర్శకుడు కొరటాల శివనే కారణమని అందరూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే ఈ సినిమా కారణంగా తీవ్ర నష్టాల్లో అంటే.. 80 కోట్లకుపైగా నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు పరిహారం చెల్లించారు. అయితే ఏ మేరకు ఈ నష్టాన్ని చెల్లించారంటే..
Recommended Video
80 కోట్ల నష్టాన్ని పూడ్చేందుకు
అమెరికా నుంచి తిరిగి వచ్చిన చిరంజీవి
అయితే
ఆచార్య
సినిమా
రిలీజ్
తర్వాత
మెగాస్టార్
చిరంజీవి
తన
ఫ్యామిలీతో
కలిసి
నెల
రోజులపాటు
విదేశాలకు
వెళ్లివచ్చారు.
అమెరికా
నుంచి
ఇటీవల
చిరంజీవి
తిరిగి
వచ్చిన
తర్వాత
డిస్టిబ్యూటర్ల
నష్టాల
లెక్కలకు
ముగింపు
పలికినట్టు
తెలిసింది.
డిస్టిబ్యూటర్ల
నష్టాలను
పూడ్చేందుకు
చిరంజీవి
12
కోట్లు,
రాంచరణ్
6
కోట్ల
వరకు
తమ
వంతుగా
చెల్లించినట్టు
సమాచారం.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కొరటాల శివ
అయితే
చిరంజీవి,
రాంచరణ్
తర్వాత
మిగితా
మొత్తాన్ని
అమెజాన్
ప్రైమ్
వీడియో
హక్కుల
నుంచి
కొంత,
మిగిత
కొంత
దర్శకుడు
కొరటాల
శివ
చెల్లించినట్టు
సమాచారం.
తన
రెమ్యునరేషన్తోపాటు
ఇంకొంత
మొత్తాన్ని
తన
వ్యక్తిగత
పూచీకత్తుగా
డబ్బును
కూడా
కొరటాల
శివ
చెల్లించినట్టు
సినీ
వర్గాల్లో
ఈ
వ్యవహారం
హాట్
టాపిక్గా
మారింది.
అయితే
ఇంకా
మిగిలిన
కొంత
మొత్తాన్ని
జూన్
రెండో
వారం
లోపు
అకౌంట్స్
సెటిల్
చేసే
పనిలో
ఉన్నట్టు
తెలిసింది.
నిరంజన్ రెడ్డికి ఏ మేరకు నష్టమంటే..
ఇక
నిర్మాత
నిరంజన్
రెడ్డి
మాత్రం
తన
పెట్టుబడిని
వెనక్కి
తీసుకొన్నారు.
అయితే
డిస్టిబ్యూటర్ల
నష్టాలను
కొంత
మేరకు
భరించేందుకు
అంగీకరించారు.
జీఎస్టీ
ఖర్చులను
భరించేందుకు
ఆయన
ఒప్పుకొన్నారు.
దాంతో
అందరు
కలిసి
డిస్టిబ్యూటర్లతో
వివాదానికి
చెక్
పెట్టారు.
త్వరలోనే
ఆచార్య
నష్టాల
అంశానికి
తెరపడే
అవకాశం
ఉంది
అని
ట్రేడ్
అనలిస్టులు
తెలిపారు.
ఎన్టీఆర్ సలహా కారణంగానే..
అయితే
ఆచార్య
నష్టాల
వ్యవహారంలో
దర్శకుడు
కొరటాల
శివ
తీవ్రంగా
ఆర్థిక
ఇబ్బందులకు
గురయ్యాడు
అనేది
సినీ
వర్గాల
సమాచారం.
ఎన్టీఆర్
సలహా
మేరకు
డిస్టిబ్యూటర్ల
నష్టాలను
కొరటాల
తన
భుజాలపై
వేసుకొన్నాడు.
ఆచార్య
సినిమా
ఫెయిల్యూర్
బాధ్యత
వహించి
అప్పులను
తీర్చాడు.
ఎన్టీఆర్
సినిమాకు
ముందే
ఆచార్య
లెక్కలను
ముగించాలని
ఆయన
నిర్ణయం
తీసుకొన్నారు
అని
ఇండస్ట్రీ
వర్గాల
ఓ
వార్త
వైరల్
అవుతున్నది.