twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ.. జాంబీరెడ్డి కంటే హై లెవెల్లో..

    |

    అ! సినిమాతో భారీ ప్రయోగం చేసి ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా సినిమాకు తన స్టైల్ ను చేంజ్ చేస్తున్నాడు. సరికొత్త జానర్స్ ను టచ్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్న ఈ దర్శకుడు నెక్స్ట్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. మధ్యలో కల్కి అంటూ రాజశేఖర్ తో ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు.

    ఇక క్వీన్ రీమేక్ ను తెలుగులో రీమేక్ చేయగా ఆ సినిమా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. మొత్తానికి లాక్ డౌన్ అనంతరం జాంబీరెడ్డితో ఆడియెన్స్ ను సరికొత్తగా ఆకట్టుకున్నాడు. అందులో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు మరోసారి అలాంటి సినిమాతోనే థ్రిల్ చేయాలని చూస్తున్నాడు.

    కసరత్తుల పేరుతో మలైకా అరోరా గ్లామర్ షో.. పొట్టి దుస్తుల్లో మరింత బోల్డ్‌గా

    Director prashanth varma about zombie reddy sequel

    జాంబీరెడ్డి సినిమా ఆహా యాప్ లో ఈ నెల 26 నుంచి సందడి చేయనున్న విషయం తెలిసిందే. అయితే విజయవాడలో చేసిన ఒక ప్రమోషన్ లో మరో జాంబీరెడ్డి అంతకంటే హై లెవెల్లో ఉంటుందని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చేశారు. జాంబీ రెడ్డి సీక్వెల్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు చెబుతూ పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.

    ఇక సమంతతోనే సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ఒక రూమర్ రాగా ఆమెకు మరొక కథను వినిపించినట్లు ప్రశాంత్ వివరణ ఇచ్చారు. ఇక జాంబీరెడ్డి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది.

    English summary
    Awe! Director Prashant Verma, who received a special recognition for himself as a different director with the film, later tried to impress with a different film with Kalki. Both films, however, did not make a big profit at the box office commercially.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X