Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రోబో సినిమా కాపీనా.. శంకర్కు జరిమానా విధించిన కోర్టు!
శంకర్ తెరకెక్కించినా రోబో చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూపర్ స్టార్ రజనీ మేనియాకు శంకర్ దర్శత్వం తోడవడంతో రోబో చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే.
శంకర్ తెరకెక్కించిన రోబో చిత్ర కథ తనదంటూ ప్రముఖ రచయిత ఆరూర్ తమిళ నాడన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం హాజరు కావాలని న్యాయస్థానం శంకర్ ని పలు మార్లు ఆదేశించింది. అయినా కూడా శంకర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో శంకర్ కు సోమవారం 10 వేలు జరిమానా విధించింది.
శంకర్ ప్రస్తుతం రోబోకు సీక్వెల్ గా 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు శంకర్ భారతీయుడు 2 ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు.