Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ అప్డేట్.. తిరుపతిలో వైభవంగా!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ అందరిలో ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. భారీ స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని క్రిష్ అండ్ టీం భావిస్తోంది.
డిసెంబర్ 16న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారట. ఈ కళ్ళు చెదిరే ఈవెంట్ కు టెంపుల్ సిటీ తిరుపతి వేదిక కానుంది. సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం భారీ స్థాయిలో ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు అతిధులుగా హాజరవుతారట.
బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ వివిధ ప్రముఖల పాత్రలో మెరవబోతున్నారు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న విడుదుల చేయనున్నారు.