Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పొలిటికల్ టైగర్ మనవడితో దిశాపటానీ.. మీడియాకు చిక్కి..
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ అఫైర్ల వార్తలకు మీడియాలో కొదువేమీ ఉండదు. ప్రముఖ హీరోలు, సెలబ్రిటీలతో డేటింగ్ అంటూ ఎప్పుడూ ఆమె వార్తల్లో కనిపిస్తుంటారు. ఇప్పటి వరకు టైగర్ ష్రాఫ్తో రిలేషన్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దిశా పటానీ అఫైర్ గురించి మరో వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో షికారు చేస్తున్నది. అయితే ఈ ముద్దు గుమ్మ అఫైర్ కొనసాగిస్తున్నది బాలీవుడ్ హీరోతోనని అనుకొంటే పప్పులో కాలేసినట్టే. ఏకంగా ఈ బ్యూటీ మహారాష్ట్రను గడగడలాడించిన బాల్ థ్రాక్రే మనవుడితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల
కాలంలో
బాల్
థాక్రే
మనవడు
ఆదిత్య
థాక్రేతో
డిన్నర్
డేట్లు
హడల్
ఎత్తిస్తున్నది,
చాటుమాటుగా
కలుసుకోవడం
మీడియా
కెమెరాకు
చిక్కడంతో
పలు
రకాలుగా
గుసగుసలు
వినిపించాయి.
ఈ
వ్యవహారంపై
దిశా
పటాని
బాలీవుడ్
మీడియాకు
వివరణ
ఇస్తూ..
ఆదిత్య
థాక్రే
నాకు
ఫ్రెండ్
మాత్రమే..
అంతేకానీ
మా
మధ్య
ఇంకేమి
లేదు
అని
చెప్పింది.
అంతేకాకుండా.. నాపై ఈ రకమైన గాసిప్స్ రావడం కొత్తేమీ కాదు. ఇలాంటి వాటిని పట్టించుకోను అని చెప్పింది. ఇలాంటి రూమర్లను పట్టించుకొంటే ముందుకెళ్లలేమని స్పష్టం చేసింది.
తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రంలో స్పెషల్ సాంగ్లో అదరగొట్టింది. గతంలో వరుణ్ తేజ్తో పూరీ జగన్నాథ్ రూపొందించిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.