Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాస్టార్ తో క్రాక్ దర్శకుడు.. స్పెషల్ మీటింగ్.. ఎందుకంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద క్రాక్ సినిమా ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నిజంగా ఈ విజయాన్ని సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. సినిమాకు మొదటిరోజే మాస్ రాజా అభిమానుల నుంచి హై వోల్టేజ్ టాక్ వచ్చేసింది. అక్కడి నుంచి ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటూ రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.
ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను వెనెక్కి తెచ్చిన మాస్ రాజా 40% శాతానికి పైగా లాభాలతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఎక్కువగా డైరెక్టర్ గోపీచంద్ మలినేనిపై సినీ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల దర్శకుడుని ప్రత్యేకంగా కలుసుకొని సినిమా గురించి మాట్లాడరట. ఆ విషయాన్ని గోపిచంద్ మాలినేని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
Photos: లావుగా ఉండే సెలబ్రెటీలు..ఇప్పుడు ఎంత నాజూగ్గా మారిపోయారో
ఇది నాకు మెగా డే.. ఈ విజయంతో మెగాస్టార్ నుంచి వచ్చిన ప్రశంసలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. చిరంజీవి గారితో దగ్గరగా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం నాకు ఒక ఎడ్యుకేషన్ లాంటిది. చిన్న సమావేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను నేర్చుకున్నట్లు చెప్పాడు. ఇక గోపీచంద్ మెగాస్టార్ ను కలిసేవరకు వచ్చింది అంటే ఆయనకు కథ చెప్పే ఆస్కారం లేకపోలేదు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.