Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్బాస్ ఇంటిలో అతిథుల సందడి.. ఎగిరిగంతేసిన సెలబ్రిటీలు
బిగ్బాస్ ఇంటిలో వారాంతంలో అతిథులు సందడి చేశారు. మను చిత్రంలోని హీరోయిన్ రాజా గౌతమ్, హీరోయిన్ చాందినీ చౌదరీ బిగ్బాస్ ఇంటిని సందర్శించారు. మను చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 7) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ కోసం బ్రహ్మనందం కుమారుడైన గౌతమ్, హీరోయిన్తో కలిసి వచ్చారు.
ఇంటి సభ్యులందరినీ పలుకరించారు. బిగ్ బాస్ సెలబ్రిటీలను నుంచి వారి అనుభవాలను అడిగి తెలుసుకొన్నారు. మను సినిమా గురించి వెల్లడించారు. ఇంటిలో వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. ఇంటి మొత్తం కలియదిరిగారు.
బిగ్బాస్ షోను ఆసక్తిగా చూస్తున్నామని, బయట ఈ కార్యక్రామానికి మంచి ఆదరణ ఉందని రాజా గౌతమ్ చెప్పారు. మను సినిమాకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నదని చెప్పారు.
దాదాపు గంటకుపైగా ఇంటిలో గడిపిన తారలు అనంతరం బిగ్బాస్ కోరిక మేరకు అక్కడి నుంచి నిష్క్రమించారు. మను చిత్రం గొప్ప విజాయాన్ని అందుకోవాలని బిగ్బాస్ ఆకాంక్షించారు.