Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్బాస్ ఇంటిలో అతిథుల సందడి.. ఎగిరిగంతేసిన సెలబ్రిటీలు
బిగ్బాస్ ఇంటిలో వారాంతంలో అతిథులు సందడి చేశారు. మను చిత్రంలోని హీరోయిన్ రాజా గౌతమ్, హీరోయిన్ చాందినీ చౌదరీ బిగ్బాస్ ఇంటిని సందర్శించారు. మను చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 7) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ కోసం బ్రహ్మనందం కుమారుడైన గౌతమ్, హీరోయిన్తో కలిసి వచ్చారు.
ఇంటి సభ్యులందరినీ పలుకరించారు. బిగ్ బాస్ సెలబ్రిటీలను నుంచి వారి అనుభవాలను అడిగి తెలుసుకొన్నారు. మను సినిమా గురించి వెల్లడించారు. ఇంటిలో వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. ఇంటి మొత్తం కలియదిరిగారు.
బిగ్బాస్ షోను ఆసక్తిగా చూస్తున్నామని, బయట ఈ కార్యక్రామానికి మంచి ఆదరణ ఉందని రాజా గౌతమ్ చెప్పారు. మను సినిమాకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నదని చెప్పారు.
దాదాపు గంటకుపైగా ఇంటిలో గడిపిన తారలు అనంతరం బిగ్బాస్ కోరిక మేరకు అక్కడి నుంచి నిష్క్రమించారు. మను చిత్రం గొప్ప విజాయాన్ని అందుకోవాలని బిగ్బాస్ ఆకాంక్షించారు.