Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
129 సార్లు రక్తదానం.. అభిమానిని అభినందించిన చిరంజీవి!
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులో జరిగిన కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి పాలుపంచుకొన్నారు. ఈ వేడుకల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు చైర్మన్గా మెగాస్టార్ డాక్టర్ కే చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అని రక్తనేత్రదాన కేంద్రం నిర్వాహకులు స్వామినాయుడు తెలిపారు.
చిరంజీవి
జెండా
వందనం
సమర్పించిన
తర్వాత
రక్తదాన
కార్యక్రమాలు
జరిగాయి.
సుమారు
225
మంది
అభిమానులు,
జనసైనికులు
రక్తదానం
చేశారు.
రక్తదానం
చేసిన
రక్తదాతలందరితో
మెగాస్టార్
కరచాళం
చేశారు.
అత్యధికంగా
129
సార్లు
రక్తదానం
చేసిన
శ్రీ
సంపత్
కుమార్ని,
35
సార్లు
రక్తదానం
చేసిన
శ్రీ
రాఘవ
చార్యులని
ప్రత్యేకంగా
అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా, ఆంధ్రా నుంచి వచ్చిన అనేక మంది జనసైనికులు హాజరయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్ర, ఓరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది మంది పాల్గొని జయప్రదం చేశారు అని స్వామినాయుడు వెల్లడించారు.