Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సోషల్ మీడియాలో చిరు గ్రాండ్ ఎంట్రీ.. మొదటి ట్వీట్ ఏంటంటే..?
సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి ప్రవేశించనున్నట్టు చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికి, ప్రజలందరితో తన ఆలోచనల గురించి తెలియపరచడానికి ఈ వేదికలోకి రాబోతోన్నట్టు ప్రకటించాడు.
అందరూ సోషల్ మీడియాలోనే..
సెలెబ్రిటీలందరికీ సోషల్ మీడియా ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరికీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, హలోలో ఏదో ఒక ఖాతా ఉండే ఉంటుంది. కొందరికి అన్నింట్టోనూ అకౌంట్స్ ఉంటాయి. గతేడాది కొత్తగా రామ్ చరణ్, ప్రభాస్ వంటివారు ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
|
తాజాగా చిరు గ్రాండ్ ఎంట్రీ..
అయితే తన తోటీ హీరోలందరికీ సోషల్ మీడియా ఖాతా ఉండటంతో చిరు కూడా ఈ దిశగా అడుగులు వేశాడు. ఇంత వరకు తాను చెప్పదలుచుకున్న విషయాలు, సందేశాలు మీడియాకు రిలీజ్ చేసేవాడు. ఇక నుంచి తన అధికారిక ఖాతాలోనే తెలుపనున్నట్టు కనిపిస్తోంది.
మొదటి ట్వీట్ ఏంటంటే..?
అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలంతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది.
Recommended Video
ఇంట్లోనే ఉందాం..
ఈ
సంవత్సరాది
రోజు
ప్రపంచాన్ని
కుదిపేస్తున్న
కరోనా
మహమ్మరాని
కలికట్టుగా
జయించడానికి
కంకణం
కట్టుకుందాం.
ఇంటి
పట్టునే
ఉందాం..
సురక్షితంగా
ఉందాం.
అని
ట్వీట్
చేశాడు.
తెలుగు,
ఆంగ్ల
భాషలో
ఈ
సందేశాన్ని
ట్వీట్
చేయడం
విశేషం.