Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జైలు నుంచి విడుదల కాబోతోన్న జాతి రత్నాలు.. నిర్మాతగా మారిన నాగ్ అశ్విన్
Recommended Video
మహానటి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్శించిన దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయాన్ని నమోదు చేసింది. తెలుగు సినీ చరిత్రలో మైలురాయి పోయేలా నిలిచిపోయేలా రూపొందించిన నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారాడు.
ముగ్గురు రైజింగ్ స్టార్స్తో...
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో అందర్నీ ఆశ్చర్యపర్చిన నవిన్ పోలిశెట్టి.. మల్లేశం సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకునే రాహుల్ రామకృష్ణలతో జాతి రత్నాలు అంటూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాగ్ అశ్విన్.
ఆకట్టుకుంటోన్న మోషన్ పోస్టర్..
దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ మోషన్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచే విధంగా ఉంది. 420గా నవీన్ పొలిశెట్టి, 210గా ప్రియదర్శి, 840గా రాహుల్ రామకృష్ణ నంబర్లు ఉండటం.. సత్ప్రవర్తన కారణంగా వారు జైళు నుంచి విడుదల కాబోతోన్నారని చూపించడదం అంతా బాగానే ఉంది.
|
వచ్చే ఏడాది విడుదల...
ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయబోతోన్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి రదన్ సంగీతాన్ని అందించగా.. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫన్నీయెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. వచ్చే ఏడాదిలో రాబోతోందని ప్రకటించారు.