Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Prabhas లైనప్ మాములుగా లేదుగా.. మరో నాలుగేళ్ళు నో డేట్స్.. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే?
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పెద్ద ఎత్తున ఆయన మార్కెట్ పెరిగిపోవడంతో ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. చివరిగా సాహో సినిమా చేసిన ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమాల లైనప్ మాత్రం మామూలుగా లేదు. తాజాగా వచ్చిన ప్రభాస్ 25వ సినిమా ప్రకటనతో ఆ లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
సాహో ఎఫెక్ట్
బాహుబలి
సిరీస్
తర్వాత
ప్రభాస్
చేస్తున్న
అన్ని
సినిమాలు
ప్యాన్
ఇండియా
లెవెల్
లో
రిలీజ్
అయ్యే
పరిస్థితి
ఉంది.
సాహో
అనే
సినిమా
ఊహించినంత
ఆదరణ
దక్కించుకోలేక
పోవడంతో
ప్రస్తుతం
చేస్తున్న
రాధేశ్యామ్
సినిమాకి
కూడా
మార్పులు
చేర్పులు
సూచించడంతో
మార్పులు
చేర్పులు
చేసిన
నేపథ్యంలో
ఈ
సినిమా
షూటింగ్
అంతకంతకూ
లేట్
అవుతుంది.
రెండు సినిమాల షూట్
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టాడు అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన ఆది పురుష్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఆదిపురుష్ మీదే ఫోకస్
ఈ సినిమా కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత మేర తెలంగాణలో రామగుండం జిల్లాలో జరిగింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రస్తుతానికి అయితే ప్రభాస్ ఇప్పుడు ఎక్కువ ఆది పురుష్ సినిమా మీదనే ఫోకస్ పెట్టారు.
ప్రాజెక్టు కే తరువాత
ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే సినిమా చేయబోతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ 24 సినిమా దిల్ రాజు నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. 25వ సినిమా ప్రకటించేశారు కానీ 24వ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
మరో నాలుగేళ్లు బిజీ
ఇక
25వ
సినిమా
సందీప్
రెడ్డి
వంగా
దర్శకత్వంలో
టి
సిరీస్
కోసం
సినిమా
చేస్తున్నారు.
ఇక
ప్రభాస్
26వ
సినిమాగా
సిద్ధార్థ్
ఆనంద్
దర్శకత్వంలో
మైత్రీ
మూవీ
మేకర్స్
కోసం
సినిమా
రూపొందే
అవకాశం
ఉందని
అంటున్నారు.
ఇక
ఈ
సినిమాలలో
రాధేశ్యామ్,
ఆదిపురుష్,
సినిమాలు
2022వ
సంవత్సరంలో
విడుదల
కాబోతుండగా
సలార్
అలాగే
ప్రాజెక్ట్
కే
సినిమాలు
మాత్రం
2023వ
సంవత్సరంలో
విడుదల
కాబోతున్నాయి.
ఇక
24వ
సినిమా
25వ
సినిమాలు
2024వ
సంవత్సరంలో
విడుదల
అయ్యే
అవకాశాలు
ఉండగా
ప్రభాస్
26వ
సినిమా
మాత్రం
2025వ
సంవత్సరం
లో
విడుదలయ్యే
అవకాశం
ఉంది.
అంటే
దాదాపు
మరో
నాలుగేళ్లపాటు
ప్రభాస్
డేట్స్
దొరకడం
అనేది
అసాధ్యమనే
చెప్పాలి.