Don't Miss!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా సినిమా ప్రారంభం
'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' లాంటి చిత్రాలతో టాలీవుడ్లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కందుకూరి. ఈ నిర్మాత తన వారసుడు శివ కందుకూరిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నారు.
శివ కందుకూరి నటించబోయే తొలి సినిమాకు శేష సింధూ రావు డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. శేష సింధూ రావు... ఇంతకు ముందు క్రిష్ జాగర్లమూడి, సుకుమార్ వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేశారు.
తమిళ సూపర్ హిట్ మూవీ '96'లో కీలకమైన పాత్ర పోషించిన కోలీవుడ్ నటి వర్ష బొల్లమ్మ ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ధర్మపథా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది.
గోపీ
సుందర్
సంగీతం
అందించబోతున్న
ఈ
రొమాంటిక్
మూవీకికి
మెంటల్
మదిలో
చిత్రానికి
సినిమాటోగ్రఫీ
అందించిన
వేద
రామ
పని
చేస్తున్నారు.
నిర్మాత
దగ్గుబాటి
సురేష్
బాబు,
మధుర
శ్రీధర్
సమర్పకులుగా
వ్యవహరిస్తున్నారు.