Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రామాయణ‘ సుగ్రీవుడు కన్నుమూత.. ధృవీకరించిన సన్నిహితులు
దేశ టెలివిజన్ రంగంలో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్కు గొప్ప స్థానం ఉంది. అలాంటి సీరియల్లో సుగ్రీవుడుగా నటించిన శ్యాంసుందర్ కలానీ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారని రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ధృవీకరించారు.
రామానంద సాగర్ రూపొందించిన రామాయణ్లో సుగ్రీవుడిగా నటించిన శ్యాంసుందర్ ఇకలేరనే విసయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. వ్యక్తిగా గొప్పవారు. జెంటిల్మన్. అలాంటి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అరుణ్ గోవిల్ ట్వీట్ చేశారు.
కరోనావైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో డీడీ నేషనల్ ఛానెల్లో ఉదయం 9 గంటలకు, అలాగే మళ్లీ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్నది. ఇటీవలే సుగ్రీవుడి కార్యెక్టర్ సీరియల్లో పరిచయం అయింది.
ప్రస్తుతం రామాయణం సీరియల్కు మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఈ తరం యువత కూడా రామాయణం ఆదరించడం పల్ల భారతీయ సంప్రదాయాలకు మంచి ఆదరణ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
Sad to know about demise of Mr. Shyam Sundar who played the role of Sugreev in Ramanand Sagar’s “Ramayan”... A very fine person and a gentleman. May his soul rest in peace.
— Arun Govil (@arungovil12) April 9, 2020