For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కబడ్డీలోకి అడుగుపెట్టబోతున్న రాజమౌళి తనయుడు!
Whats New
oi-Dornadula Tirumala
|
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తెరకెక్కుతుందంటే ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అందులో భాగస్వామ్యులు అవుతారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2చిత్రాలలో కీలక పాత్ర వహించాడు. రాజమౌళి త్వరలో తెరకెక్కించబోయే ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంలో కూడా కార్తికేయ కీలకమైన భాద్యతలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా కార్తికేయ నెమ్మదిగా వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతున్నారు. తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం కార్తికేయ కబడ్డీలో పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కబడ్డీ జట్టుని కార్తికేయ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 14 నుంచి తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఈ కబడ్డీ పోటీల్లో కార్తికేయ నల్గొండ ఈగల్స్ టీం తరుపున పెట్టుబడి పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
S.S.Karthikeya new step into TPK league. TPK league will starts from September 14.
Story first published: Monday, September 3, 2018, 21:01 [IST]
Other articles published on Sep 3, 2018