Just In
- 32 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్ప్యాక్తో అతను.. హాట్ హాట్గా
- 52 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు సర్ప్రైజ్.. లిరిక్స్ ముందే షేర్ చేసిన అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. గత మండే 'మైండ్ బ్లాక్' చేసిన ఆయన ఈ మండే.. మరో సర్ప్రైజ్ సిద్ధం చేశారు. ''సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో'' అంటూ సాగిపోయే పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజే (డిసెంబర్ 9) ఈ పాట విడుదల కానుంది.
అయితే పాట విడుదలకు కొన్ని గంటల ముందే ఈ సాంగ్ లిరిక్స్ షేర్ చేస్తూ రామజోగయ్య శాస్త్రికి కృతజ్ఞతలు చెప్పారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దేవీ శ్రీ ప్రసాద్ బ్రిలియంట్ ట్యూన్ అందించారని అన్నారు.

ఈ మేరకు ''సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో.
విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో...
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో..." అంటూ పాటలోని లిరిక్స్ పంచుకున్నారు అనిల్.
సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
— Anil Ravipudi (@AnilRavipudi) December 9, 2019
సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో.
విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో...
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో..."@thisisdsp sir.. brilliant tune @ramjowrites garu... Meaningful lyrics 🙏🙏👏👏... pic.twitter.com/oGOorINiXM
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.