Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సినీ పరిశ్రమలో మరో ట్రాజెడీ.. నిర్మాత CN రావ్ కన్నుమూత
సినీ పరిశ్రమలో మహమ్మారి మరోసారి విషమంగా మారింది. కరోనా కారణంగా ఇప్పటికే కొంతమంది నటీనటులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరికొందరు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులకు గురయ్యారు. సెకండ్ వేవ్ లో అయితే ఆ డోస్ మరింత ఎక్కువవుతోంది. ఇక తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోవిడ్ వల్ల మరొక మంచి నిర్మాతని కోల్పోయింది.
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి అలాగే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు CN రావ్ (చిట్టి నాగేశ్వరరావు )గారు కోవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు. నిర్మాతగానే కాకుండా పంపిణి దారుడిగా "మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, తమిళ్ లో ఊరగా" అనే సినిమాలు నిర్మించారు. తెలుగు చలన చిత్ర నిర్మాతలు సెక్టార్ కి సెక్రెటరీగా కూడా సీఎన్ రావ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎక్స్
ఫిల్మ్
ఫెడరేషన్
అఫ్
ఇండియా
ఇక్క్యూటివ్
కమిటీ
మెంబెర్
గా
కూడా
కొనసాగారు.
నాగేశ్వరరావు
గారి
మరణంతో
చిత్ర
నిర్మాతల
మండలిలో
విషాద
ఛాయలు
అలుముకున్నాయి.
నిర్మాతలు
అలాగే
దర్శకులు
అగ్ర
నటీనటులు
చిట్టి
నాగేశ్వరరావు
మృతి
పట్ల
సంతాపం
తెలియజేశారు.
ఇక
ఇప్పటికే
తెలంగాణలో
థియేటర్స్
బంద్
కు
పిలుపునిచ్చారు.
ఇక
షూటింగ్స్
లలో
50మంది
కంటే
ఎక్కువమంది
యూనిట్
సభ్యులు
పాల్గొనవద్దని
ఆదేశించారు.