Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఎంత మందిది *** అంటూ బూతుపురాణం .. సినీ నటిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
టాలీవుడ్ను మీటూ ఆరోపణలతో షేక్ చేసిన శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఆమె నోరు విప్పితే ఎలాంటి మాటలు వస్తాయన్న సంగతీ తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి అందర్నీ తన వైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం చెన్నైలో సెటిలైన శ్రీరెడ్డి అడపాదడపా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న శ్రీ రెడ్డి మరోసారి నోరు విప్పింది.
వంటల వీడియోలు చేసుకుంటూ..
వివాదాలకు దూరంగా ఉంటూ తనకు వచ్చిన వంటలను చేసుకుంటూ యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది. ఇక ఫేస్బుక్లో పోస్ట్ చేసే కామెంట్స్, షేర్ చేసే హాట్ పిక్స్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి శ్రీరెడ్డి మరోసారి తన విశ్వరూపం చూపించింది.
రాకేష్ మాస్టర్తో మొదలు..
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్లకు పర్యావసానమే శ్రీరెడ్డి బూతుపురాణం. ఏదో ఒక ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ తనను డిన్నర్కు పిలిచాడని, అయితే బిజీగా ఉండటం వల్ల వెళ్లలేదని కామెంట్ చేసింది. దీనిపై తాజాగా రాకేష్ మాస్టర్ ఫైర్ అవ్వడం, శ్రీరెడ్డిపై కౌంటర్స్ వేయడంతో ఈ రచ్చ మొదలైంది.
వదిలే ప్రసక్తి లేదు..
తనను బాబాయ్ అని పిలివమని శ్రీ రెడ్డితో చెప్పానని, ఆ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏమైందమ్మా అని ఫోన్ చేశానని తెలిపాడు. మా అన్నయ్య, వదిన, వాళ్ల కూతురు ఆమెను భోజనానికి పిలిచారు. నేను ఆమెను పిలవలేదని రాకేష్ మాస్టర్ స్పష్టం చేశాడు. ఇప్పుడు తన పైనే నింద వేస్తోంది ఈ విషయంలో ఆమెను వదిలే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యాడు. ఇలా మాట్లాడుతూ.. కరాటే కళ్యాణి బాగా చెప్పిందని, ఆమెను రాకేష్ మాస్టర్ మెచ్చుకున్నాడు.
శివాలెత్తిన శ్రీరెడ్డి..
ఇక నిన్న (ఫిబ్రవరి 15) రాత్రి లైవ్లోకి వచ్చిన శ్రీరెడ్డి.. రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణి, పవన్ కళ్యాణ్ ఇలా అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. నోటికి అడ్డూఅదుపు లేకుండా.. మాటకు ముందు మాటకు తరువాత రాయడానికి వీలు లేనటువంటి పదజాలంతో విరుచుకుపడింది.
ఎంతమందిది..
ఎంత మందితో పడుకున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ఎంత మందిని పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదా? నీ భర్త అంతా చెప్పాడంటూ కరాటే కళ్యాణిని ఉద్దేశించి.. శ్రీరెడ్డి రెచ్చిపోయింది. సీరియల్ డైరెక్టర్, సినీ నటులు, ఎవ్వరిది పడితే వాడిది *** ఈ స్థాయికి వచ్చావు. వంద డాలర్లు ఇస్తే ఎవ్వరిదైనా *** అంటూ రాయడానికి, వినడానికి, చదవాడినికి వీల్లేనట్టు మాటలతో రెచ్చిపోయింది.