For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రాజమౌళి రగ్బీ.. కొడుకు కబడ్డీ!
Whats New
oi-Dornadula Tirumala
|
రాజమౌళి తనయుడు కార్తికేయ క్రీడారంగంలో పెట్టుబడి పెడుతున్నాడు. తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 2 ఈనెల 14 నుంచి ప్రారంభం కాబోతోంది. కబడ్డీ లీగ్ లో నిర్మాత సాయి కొర్రపాటితో కలసి కార్తికేయ నల్గొండ జట్టుని దక్కించుకున్నారు. దీనికి సంబందించిన ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారు.
ప్రచారం కోసం విడుదల చేసిన సాంగ్ రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రాన్ని గుర్తుకు చేసే విధంగా ఉంది. సై చిత్రం రగ్బీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అప్పట్లో యువతనుంచి మంచి ఆదరణ లభించింది.
నల్గొండ ఈగల్స్ జట్టు ప్రచారం కోసం కార్తికేయ సినిమాటిక్ గా ఆలోచిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు. ఇటీవలే కార్తికేయ నిశ్చితార్థం కూడా జరిగింది. మరి కబడ్డీ పోటీల్లో రాజమౌళి కుటుంబం ఎలా సందడి చేస్తుందో చూడాలి. మరో వైపు జక్కన్న ఆర్ఆర్ఆర్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
SS Karthikeya starts promotions on his Kabaddi team. Karthikeya owned Nalgonda team
Story first published: Tuesday, September 11, 2018, 19:37 [IST]
Other articles published on Sep 11, 2018