Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతగా సుకుమార్: ఆ ప్రాజెక్టులో భాగమైన క్రియేటివ్ డైరెక్టర్
ఎన్టీఆర్
సినిమాకు
నిర్మాతగా
సుకుమార్:
ఆ
ప్రాజెక్టులో
భాగమైన
క్రియేటివ్
డైరెక్టర్
ఒకటి
కాదు..
రెండు
కాదు..
ఏకంగా
ఐదు
హిట్లను
అందుకుని
ఫుల్
జోష్లో
ఉన్నాడు
యంగ్
టైగర్
జూనియర్
ఎన్టీఆర్.
ఈ
ఉత్సాహంలోనే
ప్రస్తుతం
అతడు
దర్శకధీరుడు
రాజమౌళి
రూపొందిస్తోన్న
RRRలో
నటిస్తున్నాడు.
ఎన్నో
అంచనాల
నడుమ
రాబోతున్న
ఈ
సినిమాలో
రామ్
చరణ్
కూడా
చేస్తున్నాడు.
ఇందులో
తారక్..
తెలంగాణ
పోరాట
యోధుడు
కొమరం
భీం
పాత్రను
పోషిస్తున్నాడు.
ఇది
పట్టాలపై
ఉండగానే
మరిన్ని
ప్రాజెక్టులను
లైన్లో
పెట్టుకుంటున్నాడీ
నందమూరి
హీరో.
ఇందులో
భాగంగానే
'ఉప్పెన'
దర్శకుడు
బుచ్చిబాబు
సనతో
సినిమా
చేయనున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర చాలా కాలం పాటు అసిస్టెంట్గా పని చేసి.. ఈ మధ్యనే 'ఉప్పెన' అనే సినిమా దర్శకుడిగా మారాడు బుచ్చిబాబు సన. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. రెండో ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. కానీ, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చేది నిజమేనని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ నిర్మించబోతున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఇక, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మధ్య వయసు కలిగిన ఓ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు ఈ స్క్రిప్టు వర్కులోనే బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్లో రూపొందించబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్తో రూపొందనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.