Just In
- 52 min ago
ఈవెంట్కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
రాజ్నాథ్, అజిత్ ధోవల్కు అమెరికా నుంచి ఫోన్ కాల్: రక్షణ వ్యవహారాలపై ఆరా: చైనా దూకుడుపై
- Sports
ISL 2020-21: కేరళ, జంషెడ్పూర్ మ్యాచ్ డ్రా
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘మోసగాళ్లు’ నుంచి పోలీసోడు.. అదిరిపోయిన బాలీవుడ్ హీరో
మంచు విష్ణు హీరోగా రాబోతోన్న తదుపరి చిత్రం మోసగాళ్లు. వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉత్కంఠ రేపుతోంది చిత్ర యూనిట్. ఇప్పటికే విష్ణు, కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా మరో పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సునీల్ శెట్టి పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు.
విష్ణు బర్త్ డే సందర్భంగా ఆయన పోస్టర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ పాత్రలో విష్ణు లుక్ ఆకట్టుకుంది. అను పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవి రెండూ బాగానే హైప్ పెంచాయి. తాజాగా సునీల్ శెట్టి పోస్టర్ కూడా జనాల్లో క్యూరియాసిటిని పెంచేలానే ఉంది. ఏసీపీ కుమార్ పాత్రలో సునీల్ శెట్టి లుక్ వైరల్ అవుతోంది.
COMING SOON #Mosagallu@iVishnuManchu @MsKajalAgarwal @pnavdeep26 @Naveenc212 @TheLeapMan @ruhisingh11 pic.twitter.com/KuAHLshI4b
— Suniel Shetty (@SunielVShetty) February 29, 2020

ఐటీ స్కామ్ను చేధించే పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి ఆకట్టుకుంటాడని టాక్. హాలీవుడ్ రేంజులో తీస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు- ఇంగ్లీష్ సహా పలుభాషల్లో రిలీజ్ చేయనున్నారు. 2020 వేసవిలో రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.