Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాయింట్ సగమే వేసుకుందా? లేక అందాల ప్రదర్శనకు కొత్త టెక్నీకా..? యంగ్ హీరోయిన్ క్లీవేజ్ షో
నేటితరం హీరోయిన్లకు అందాల ఆరబోత అనేది ఏ మాత్రం అడ్డు చెప్పే విషయం కాదు. రోజు రోజుకూ హీరోయిన్ల క్లీవేజ్ షో శృతి మించుతోంది. కేవలం వెండితెరనే కాదు సోషల్ మీడియా కూడా హీరోయిన్ల కవ్వింపులతో హాట్ హాట్గా ఉంటోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పోటీపడి హీరోయిన్లంతా తమ తమ అందాల ఆరబోతకు సోషల్ మీడియానే వేదికగా మరల్చుకుంటున్నారు. దీనికి తోడు మార్కెట్ లో లభిస్తున్న మోడ్రెన్ దుస్తులు హీరోయిన్ల అందాల ప్రదర్శనను బాగా సపోర్ట్ చేస్తున్నాయి.
తాజాగా వాణీ కపూర్ ఓ హాట్ ఫొటోతో మతిపోగోట్టే ఫోజిచ్చింది. ఈ ఫొటోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ 'ఎంతో క్లాస్ గా ఉన్న నా లుక్' అని ట్యాగ్ చేసింది. ఈ పిక్ లో వాణీ కపూర్ వేసుకున్న బట్టలు చూస్తే.. జబ్బలు కనిపించేలా షర్ట్, పాయింట్ సగమే వేసుకుందా? లేక అందాల ప్రదర్శనకు కొత్త టెక్నీకా..? అన్నట్లుగా పాయింట్ కనిపిస్తోంది. ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్ చూసి కుర్రకారు హీటెక్కి పోతున్నారు. వావ్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక వాణీ కపూర్ విశేషాల గురించి చెప్పుకుంటే.. ముంబైలో టాప్ మోడల్ గా రాణించిన వాణీకపూర్ ను తొలి నుంచి దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఆమెను బాలీవుడ్ టు టాలీవుడ్ పరిచయం చేసింది. అయితే ఆమెకు తెలుగులో ఆశించిన అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ (వైఆర్ ఎఫ్) నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ సంషేరాలో ఈమెకు ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సంజయ్ దత్ కథనాయకులుగా నటిస్తున్నారు. కరణ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.