Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రంగ్ దే తర్వాత వెంకీ అట్లూరి క్రేజీ ప్రాజెక్ట్.. లాక్డౌన్లో అండగా నిలిచిన బ్యానర్లోనే..
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత నాగవంశీ సూర్యదేవర రూపొందించిన రంగ్ దే మూవీ రిలీజ్కు సిద్ధమైంది. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు.
రంగ్ దే నిర్మాణ సమయంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యాన్ యూనిట్ సభ్యులకు అండగా నిలిచింది. కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్ ఆగిపోవడంతో అందరికీ జీతాలు, వేతనాలు, పారితోషికం ఇచ్చింది. అలాంటి ఉన్నత విలువలు ఉన్న బ్యానర్ అది. లాక్డౌన్ తర్వాత పరిస్థితుల ప్రతికూలంగా మారిన రాజీ పడలేదు. నిర్మాత నాగవంశీ పెట్టిన ప్రతీ పైసా తెర మీద కనిపిస్తుంది అని వెంకీ అట్లూరి ఎమోషనల్ అయ్యారు.
మ్యూజిక్ మాంత్రికుడి మరో అవతారం.. నిర్మాతగా మారిన ఏఆర్ రెహ్మన్!
తన తదుపరి ప్రాజెక్ట్ కూడా సితార బ్యానర్లోనే ఉంటుంది. ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, ఇతర విషయాలు ఫైనల్ అయ్యాయి. మంచి సమయం చూసి అధికారికంగా సినిమా వివరాలు వెల్లడిస్తాం అని వెంకీ అట్లూరి తెలిపారు.