Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
మిస్ మ్యాచ్కు హీరో విక్టరీ వెంకటేష్ ప్రశంసలు..
అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్ఎల్పి సంస్థలో తొలి చిత్రంగా 'మిస్ మ్యాచ్' రూపొందింది. ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ కథానాయకునిగా, స్వర్గీయ నటుడు రాజేష్ కూతురు, కాకాముత్తై ఫేం ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' లాంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్వీ నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. గురువారం మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ...మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. మిస్ మ్యాచ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజా గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా" అన్నారు.
డైరెక్టర్
ఎన్.వి.నిర్మల్
మాట్లాడుతూ...
విక్టరీ
వెంకటేష్
గారు
మా
చిత్ర
టీజర్ను
విడుదల
చేయడం
ఆనందంగా
ఉంది.
ఈ
చిత్రం
అందరికి
నచ్చుతుందని
భావిస్తున్నాను
అని
అన్నారు
.
నా
మొదటి
సినిమా
ఆటగదరా
శివ
సినిమాకు
వెంకటేష్
గారు
సపోర్ట్
చేశారు.
మళ్ళీ
ఈ
సినిమా
టీజర్
ఆయన
చేతుల
మీదుగా
విడుదలవ్వడం
సంతోషంగా
ఉంది.
ఈ
సినిమా
కోసం
అందరూ
కష్టపడి
పనిచేశారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. భూపతిరాజా గారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...వెంకీ గారు ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము"అన్నారు.
రచయిత భూపతి రాజా మాట్లాడుతూ.."ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్ లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని ఆలరిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.
ఉదయ్
శంకర్,
ఐశ్వర్య
రాజేష్,
సంజయ్
స్వరూప్,
ప్రదీప్
రావత్,
రూపాలక్ష్మి
తదితరులు
సంగీతం:
గిఫ్టన్
ఇలియాస్,
కథ:
భూపతి
రాజా,
మాటలు:
రాజేంద్రకుమార్,
మధు;
ఛాయా
గ్రహణం:
గణేష్
చంద్ర;
పాటలు:
సిరివెన్నెల
సీతారామ
శాస్త్రి,
సుద్దాల
అశోక్
తేజ;
కళా
దర్శకుడు:
మణి
వాసగం
దర్శకుడు.
ఎన్.వి.నిర్మల్
కుమార్
నిర్మాతలు
జి.శ్రీరామ్
రాజు,
భరత్
రామ్