Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ కళ్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వినాయక్.. భీమ్లా నాయక్లో అలాంటి రోల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొదటి చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఇద్దరు హీరోలు కూడా ఒకే రేంజ్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం మొదటి టీజర్ తోనే పాత రికార్డులన్నీ బ్రేక్ చేసేసాడు.
పవర్ స్టార్ సాలీడ్ రికార్డ్
టాలీవుడ్
ఇండస్ట్రీలో
అత్యదిక
వ్యూవ్స్
అందుకోవడమే
కాకుండా
అత్యధిక
లైక్స్
అందుకున్న
టీజర్
గా
కూడా
పవన్
కళ్యాణ్
భీమ్
లాల్
తో
ఒక
రికార్డును
నమోదు
చేశాడు.
దీంతో
సినిమాపై
అంచనాలు
ఏ
స్థాయిలో
ఉన్నాయో
మరోసారి
క్లారిటీ
వచ్చేసింది.
అయితే
ఈ
సినిమాలో
దర్శకుడు
వివి.వినాయక్
ఒక
ముఖ్యమైన
పాత్రలో
కనిపించనున్నట్లు
గత
కొంత
కాలంగా
అనేక
రకాల
కథనాలు
వస్తున్న
విషయం
తెలిసిందే.
నిజమైన పాత్రలో వినాయక్
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ దర్శకుడు అసలైన క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలో తను స్పెషల్ పాత్రలో ఏమి కనిపించడం లేదని అంటూ.. ఒక నిజమైన వి.వి.వినాయక్ పాత్రలనే కనిపించబోతున్నట్లు చెప్పేశాడు. అది కూడా పెద్దగా ఎక్కువసేపు ఉండదని కేవలం రానాతో ఒక సన్నివేశంలో అలా కనిపిస్తానని చెప్పాడు. గత నెలలో వినాయక్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు.
పోయి పోయి వాడితో పెట్టుకున్నావ్ ఏంటి..?
రానాతో కలిసి నటించిన ఆ సన్నివేశంలో పోయి పోయి వాడితో పెట్టుకున్నావ్ ఏంటి.. అనే డైలాగ్ కూడా చెప్పాడట. ఆ డైలాగ్ సినిమాలో విజిల్స్ వేయించడం గ్యారెంటీ అని టాక్ అయితే వస్తోంది. ఇక సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సినిమాకు మాటలు అందిస్తున్నాడు. ఎక్కువగా త్రివిక్రమ్ తన సినిమాలకే డైలాగ్స్ రాసుకుంటూ వస్తున్నాడు. గతంలో ఇతరులు డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా పాటలు రాశాడు. మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా చేయలేదు.
Recommended Video
ఆ హీరోలు పోటీగా ఉన్నప్పటికీ..
ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ కథ విన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తే బాగుంటుంది అని చెప్పడంతో నిర్మాతలు కూడా త్రివిక్రమ్ ను రంగంలోకి దింపారు. ఇక ఈ సినిమాను మొదట దసరా లేదా దీపావళి టైమ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రభాస్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలు పోటీ గా ఉన్నప్పటికీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ - రానా మీద నమ్మకంతో సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాతి బరిలో ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి .