Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బాలయ్య కోసం ఆ ఇద్దరూ వైటింగ్.. మరి ఆ సినిమా!
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ కు మెహబూబా రూపంలో మరో పరాజయం ఎదురైంది. తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి చేసిన చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఎమోషనల్ ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. పూరి ప్రస్తుతం తదుపరి చిత్రపు దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Recommended Video
ఇటీవల ఈ దర్శకుడు బాలయ్యని కలసి కథ వినిపించాడని సమాచారం. బాలయ్య అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాడట. బాలకృష్ణ ఒకే చేస్తే ఈ చిత్రం ప్రారంభం కానుంది. మరో వైపు మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.
అదే సమయంలో తనకు బాగా కలసి వచ్చిన బోయపాటితో మరో సినిమా చేయబోతున్నాడు వీటన్నింటిలో ఏ చిత్రం ముందుగా పార్రంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మరో వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. దర్శకుడు తేజ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అయోమయం నెలకొని ఉంది. అన్ని విషయాలలో బాలయ్య క్లారిటీ ఇవ్వవలసి ఉంది.