Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ ఒప్పుకోకున్నా ఆగేది లేదు.. చేసి తీరుతా అంటున్న పూరి జగన్నాథ్!
Recommended Video
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజగా చిత్రం మెహబూబా. తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కించారు. ఈ నెల 11 న మెహబూబా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరిజగన్నాథ్ మహేష్ బాబుతో తలపెట్టిన జన గణ మన చిత్రం గురించి మాట్లాడారు. మహేష్ బాబు ఏవిషయం తేల్చడం లేదని అన్నారు. ఒక వేళ మహేష్ బాబు అంగీకరించకపోయినా ఆపేది లేదని మరో హీరోతో చేసితీరుతానని పూరి జగన్నాథ్ అన్నారు.
ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనలు, దేశం ఏ వైపు నడుస్తోంది వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుందని పూరి జగన్నాథ్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోరికి చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తే, బిజినెస్ మాన్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.