Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఎన్టీఆర్పై భీకర చేతబడి!?
వారు ఎన్టీఆర్ జాతక వివరాలు కూడా ప్రకటించారు..అందులో వ్రాసిన వివరాలు...జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. 20 మే 1983 రాత్రి 12.15 నిమిషాలకు జన్మించిన ఆయన మఖ నక్షత్రం, మూడవ పాదం, సింహరాశి, మకర లగ్నంలో జన్మించినట్లు జాతకం చెబుతోంది. అయితే, ఈ ఏలినాటి శని 5-9-2004 నుంచి 4-8-2012 వరకూ ఉంటుందని పండితుల అభిప్రాయం. లగ్నాథిపతి అయిన వాడు ఉచ్ఛస్థితిలో ఉండి, రాజ్యంలో ఉన్నందునే మృత్యుంజయుడయ్యారు. సూర్యుడిలో శని అంతర్దశ నడుస్తోంది. దీనివల్లే శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక ఈ క్షుద్రపూజకి విరుగుడు ఏమిటన్నది కూడా రాసారు..ఎన్టీఆర్పై జరిగిన క్షుద్ర ప్రయోగానికి విరుగుడు ఉందని పండితులు చెబుతున్నారు. రుద్రయామళ తంత్రంలో రుద్ర ప్రాయశ్చిత్తం ఒక్కటే దీనికి విరుగుడుగా పేర్కొంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా 15 నుంచి 20 రోజుల్లో ఎన్టీఆర్ నడిచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్టీఆర్పై జరిగిన తాంత్రిక పూజలను తెలుసుకున్న పండితులు ఆయన పేరిట 11 రోజులు రుద్రయాగాలు చేయించడం వల్ల, శని ప్రభావం తగ్గి జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు.
1 | 2