Don't Miss!
- News సుమలత దెబ్బకు సతమతం, అయోమయంలో నడ్డా, ఏం జరిగినా వదిలే ప్రసక్తలేదు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ !
- Sports Ravichandran Ashwin:అతను ధోనీకి లెఫ్టాండ్ వర్షన్!
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
Tollywood Drugs case : పూరీ జగన్నాధ్, తరుణ్ లకు గుడ్ న్యూస్.. కానీ కొత్త అనుమానాలు?
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే రెండో దశలో పూరి జగన్నాథ్ మొదలు తనీష్ దాకా చాలా మంది సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ అలాగే హీరో తరుణ్ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
తరుణ్, పూరీలకు క్లీన్ చిట్
2017వ
సంవత్సరంలో
టాలీవుడ్
మొత్తం
మీద
సంచలనం
సృష్టించిన
డ్రగ్స్
కేసు
వ్యవహారంలో
ఇద్దరు
టాలీవుడ్
ప్రముఖులకు
ఊరట
లభించినట్లయింది.
టాలీవుడ్
హీరో
తరుణ్
అలాగే
టాలీవుడ్
విలక్షణ
దర్శకుడు
పూరి
జగన్నాథ్
ఇద్దరికీ
ఫోరెన్సిక్
సైన్స్
లాబొరేటరీ
క్లీన్
చిట్
ఇచ్చింది..
గతంలో
పూరీ
జగన్నాథ్
సహా
మిగతా
విచారణకు
హాజరైన
అందరి
దగ్గర
నుంచి
రక్తం,
వెంట్రుకలు,
గోళ్ల
శాంపిల్స్
సేకరించారు.
ఈ
శాంపిల్స్
ద్వారా
వాళ్ళు
డ్రగ్స్
వాడుతున్నారా
లేదా
అనే
అంశం
మీద
ఫోరెన్సిక్
లాబొరేటరీ
లో
ఇప్పటిదాకా
టెస్టులు
జరిగాయి.
ఏమీ దొరకకపోవడంతో
అయితే
తాజాగా
వెల్లడైన
రిపోర్ట్
ప్రకారం
పూరి
జగన్నాథ్,
తరుణ్
నుంచి
సేకరించిన
రక్తం,
వెంట్రుకలు,
గోళ్ల
శాంపిల్స్
లో
డ్రగ్స్
ఆనవాళ్లు
అయితే
లేవని
తేలింది.
ఇదే
విషయాన్ని
తాజాగా
తెలంగాణ
ఎక్సైజ్
శాఖ
చార్జిషీట్
లో
కూడా
పేర్కొన్నట్లు
సమాచారం.
2017
జూలైలో
విచారణ
సందర్భంగా
పూరి
జగన్నాథ్
నుంచి
ఎక్సైజ్
శాఖ
నమూనాలు
సేకరించగా
దానికి
సంబంధించిన
పూర్తి
వివరాలు
వెల్లడయ్యాయి.
అప్పుడే ప్రచారం
నిజానికి 2018 జూలై లో నలుగురు సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారనే ఆధారాలు దొరకడం తో పాటు వాళ్ళ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయి ప్రచారం జరిగగా ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. అయితే తాజాగా ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్లో ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు అందరికీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తుంది. అయితే ఇప్పుడు అదే చార్జిషీట్లలో ఎక్సైజ్ శాఖ వాళ్లకు ఎలాంటి డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేవని క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది.
మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి?
అయితే
ప్రస్తుతానికి
పూరి
జగన్నాథ్,
తరుణ్
కి
సంబంధించిన
వివరాలు
బయటకు
రాగా
మిగతా
వారి
పరిస్థితి
ఏమిటి
అనే
దానిపై
ఆసక్తి
రేపుతోంది.
అప్పట్లో
అయితే
అందరి
దగ్గర
నుంచి
శాంపిల్స్
సేకరించారని
ప్రచారం
జరిగింది.
కానీ
ఇప్పుడు
మిగతా
వాళ్ల
రిపోర్టులు
ఎందుకు
బయటకు
వెల్లడి
కాలేదు
అనే
ప్రశ్నలు
కూడా
వినిపిస్తున్నాయి.
పూరీతో మొదలు పెట్టి
ఇక ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడీ దూకుడుగా వ్యవహరించడమే కాక పూరి జగన్నాథ్ తో విచారణ మొదలు పెట్టి చివరిగా తనీష్ ను ప్రశ్నించింది.. కెల్విన్ అనే డ్రగ్ స్పైడర్ అప్రూవర్ గా మారడంతో అతను వీరందరి పేర్లు చెప్పారు అని ప్రచారం జరుగుతోంది.. అందుకే అతని ముందు కూర్చోబెట్టి అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.